సీమాంధ్ర

కాంగ్రెస్‌,టిడిపిలను కలవరపెడుతున్న వలసలు

చిత్తూరు,నవంబర్‌22: క్రమశిక్షణకు, నైతిక విలువకు పెట్టింది పేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విలువలు పతనమయ్యాయి. గెలుపు అవకాశాలే ప్రధానాంశంగా మారిపోయింది. ఇప్పటికే ఇద్దరు …

పాఠశాల స్థలంపై అక్రమార్కుల కన్ను

అనంతపురం,నవంబర్‌22: బహిరంగంగా పాఠశాల క్రీడామైదానాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  రెవెన్యూ మంత్రి, అడిషినల్‌ జాయింట్‌ కలెక్టర్‌లు స్థలాన్ని పాఠశాలకు అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేసినా ఎందుకు …

టిడిపి నేతల్లో హిందూపురం జ్వాలలు

అనంతపురం,నవంబర్‌22: హిందూపురం టిడిపి రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి  సినీనటుడు బాలకృష్ణ ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు పోటీచేస్తారన్న వార్త స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. ఇంతకాలం నియోజకవర్గాన్ని …

కోవూరు ఎమ్మెల్యే రామారావు హల్‌చల్‌ తన నియోజకవర్గం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని..

ఆర్డీవో ఆఫీసుపైకెక్కి నిరసన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు కొవూరు, నవంబర్‌ 22 :పశ్చిమగోదావరి జిల్లాలోని కొవూరు టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు గురువారం హల్‌చల్‌ సృష్టించారు. ప్రతిపక్ష …

కాంగ్రెస్‌, వైకాపాలు అవినీతి పార్టీలు షర్మిల పాదయాత్రకు ప్రభుత్వ లాంఛనాలు

ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు విజయమ్మకు లేదు టీడీపీ సీనియర్‌ నేత గాలి మద్దుకృష్ణమనాయుడు తిరుపతి, నవంబర్‌22: రాష్ట్రంలో పరస్పర విమర్శల పరంపర కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు …

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భాద్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి:కలెక్టర్‌

ఏలూరు నవంబరు 22 : పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆలోచలో మార్పు వస్తే పిల్లలకు బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని జిల్లాకలెక్టరు  వాణిమోహన్‌  చెప్పారు. స్ధానిక బాలయోగి సైన్స్‌  పార్కులో …

దక్షిణకోస్తాకు భారీవర్ష సూచన

విశాఖపట్నం,నవంబర్‌22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోస్థిరంగా కొనసాగుతోంది. ఇదే పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం …

అన్యమత ప్రచారాలపై ఉదాసీనత : స్వరూపానంద

తిరుమల,నవంబర్‌22: తిరుమలలో అన్యమత ప్రచారంపై ఉదాసీనత తగదని విశాఖ శారదా పీఠాధిపతి అధికారులను మెచ్చరించారు.  అన్యమత ప్రచారం జరుగుతన్నా ఉదాసీనత ఎందుకని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. …

చిత్తూరు జిల్లాలో కలప దొంగల బీభత్సం

చిత్తూరు,నవంబర్‌22: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం అత్తికుప్పం అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి కలప దొంగలు రెచ్చిపోయారు. అటవీ ప్రాంతానికి కాపలాగా ఉన్న ఇద్దరిని విచక్షణారహితంగా కత్తులతో …

అనిశ్చితికి వైఎస్‌ పాలనే మూలం: నారాయణ

తిరుపతి, నవంబర్‌ 22 :రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి వైఎస్‌ అవినీతి పాలనే మూలమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శించారు. మంత్రులు ఒకరిపై మరొకరు …