సీమాంధ్ర

ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకొని ప్రభుత్వం

అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరాశ, నిస్సృహల్లో ఉన్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ గోయల్‌ …

పాము కాటుకు విద్యార్థి మృతి

కర్నూలు – మెదక్‌ కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని సంకలాపురం గ్రామంలో పాము కాటుతో ఏ విద్యార్థి మరణించాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. …

ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అడ్డుపడుతున్న ప్రభుత్వం : గాలి ముద్దుకృష్ణమనాయుడు

విజయవాడ: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుపడుతోందని తెలుగుదేశం సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో …

25 మంది బాల కార్మికులకు విముక్తి

గుంటూరు : పిడుగు రాళ్ల సున్నపు బట్టీల్లో కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బట్టీలో పనిచేస్తున్న 25 మంది బాల కార్మికులను గుర్తించారు. యజమానులపై కేసులు …

ఎర్ర చందనం పట్టివేత

నెల్లూరు: జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల అటవీశాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాథీనం చేసుకున్నారు. బాలయపల్లి మండలం నిందలి- …

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌: కన్నా

అనంతపురం : ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ  తెలియజేశారు. రైతు రుణాలను మాఫీ చేసే …

పాడేరు భారతీ ఆశ్రమ స్వామీజీపై కేసు నమోదు

విశాఖపట్నం: పాడేరులోని భారతీ ఆధ్యాత్మిక ఆశ్రమం స్వామిజీ కీర్తి దయానందపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దయానంద అనుచరులను అదుపులోకి తీసుకొని …

గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ తొలగింపు

గుంటూరు: గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ పదవి నుంచి సీహెచ్‌ విజయభాస్కర్‌రెడ్డిని అధికారులు తొలగించారు. సత్తెనపల్లిలో గ్రంథాలయ భవనం లీజులో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అయన్ని …

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష ప్రాముఖ్యతను వివరించాలి:మంత్రి ఏరాసు

కర్నూలు, వంబరు 22:  ప్రపంచమంతా తెలిసేలా తెలుగు భాషను గౌరవించి ప్రతి ఒక్కరు ప్రపంచ తెలుగు సాంస్కృతిక సంబరాల కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం  చేయాలని రాష్ట్ర న్యాయశాఖా …

అనంత భాగ్యం ఎవరికి దక్కేనో…?

అనంతపురం,నవంబర్‌22(: టిడిపికి మరోమారు ఆదరణ పెరుగుతందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు అనంత జిల్లాలో అనంతపురం,హిందూపురం పార్లమెంటు స్థానాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ రెండు సీట్లలో పోటీ …