సీమాంధ్ర

భారతదేశ అభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకం: సూకీ

అనంతపుర్లం: మయన్మార్‌ పత్రిపక్ష నేత, నోబెల్‌ అవార్డు గ్రహీత అంగ్‌ శనివారం అనంతరం జిల్లాలోని పాపసానిపల్టిలో పర్యటించారు. పోదుపు సంఘాలపనితీరును తెలుసుకున్న సూకీ మాట్లాడుతూ భారతదేశఅభివృద్దిలో మహిళాసాధికారత …

బాబుకు షర్మిళ సవాల్‌

  కర్నూలు: అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదనపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సవాల్‌ …

అవిశ్వాసం ఓ డ్రామా: నారాయణ

రాజమండ్రి: ప్రభుత్వంపై నేతల అవిశ్వాస తీర్మాన ప్రకటనలన్నీ ఓ డ్రామా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై కాకుండా  ఎవరి నిజాయతీ నిరూపించుకోవాలని …

గవర్నర్‌కు ఘనస్వాగతం

గన్నవరం: గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఎ.పి.సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయంస్పైస్‌ జెట్‌లో కృష్ణా జిల్లా …

‘నీలం’ బాధితులను ఆదుకుంటాం: చిరంజీవి

కృష్ణా: నీలం తుపాను బాధితులను అదుకుంటామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిరంజీవి నేడు పర్యటించనున్నారు. …

కోళ్తఫారంలో అగ్ని ప్రమాదం

చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని గురాలపేట గ్రామంలో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో మీసాల రమణ అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారం దగ్దమైంది, ఈ …

విశాఖలో ఎస్‌బీఐ కోహినూర్‌ ప్రీమియర్‌ శాఖ ప్రారంభం

విశాఖపట్నం : స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కోహినూర్‌ ప్రీమియర్‌ బ్యాంకింగ్‌ పేరుతో కొత్త శాఖను విశాఖలోని పాండురంగపురంలో ప్రారంభించింది. హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ …

సీఎం పర్యటనతో ఒరిగేదేమీలేదు : కిషన్‌రెడ్డి

రాజమండ్రి : వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు ఏ రకమైన లబ్ది కల్పించలేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో …

కేకే రైల్వేలైన్‌ మార్గంలో మరోసారి విరిగిపడ్డ కొండచరియలు

విశాఖపట్నం : కిరండోలు-కొత్తవలస రైలు మార్గంలో చిమిడిపల్లి వద్ద మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా నాలుగు రోజుల క్రితం ఈ మార్గంలో కొండరాళ్లు విరిగిపడడంతో …

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ న్యాయమూర్తి మృతి

చెన్నై : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చైన్నైలో చికిత్స పొందుతున్న గుంటూరు రెండో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. ఈనెల 1న ప్రకాశం జిల్లా …