సీమాంధ్ర

బాబు వల్లనే కృష్ణా డెల్టా ఎడారి : జోగి రమేష్‌

విజయవాడ, ఆగస్టు 2: కృష్ణ డెల్టా బీడు అవుతున్నదంటూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని, పెడన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. కృష్ణా …

ఉన్నమాటే చెప్పిన కెవిపి : ఎమ్మెల్యే విష్ణు

విజయవాడ, ఆగస్టు 2 : కాంగ్రెస్‌ ఎంపి కెవిపి రామచంద్రరావు, వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది …

శ్రీవారిని దర్శించిన యూపి మాజీ సీఎం ఉమాభారతి

తిరుమల, ఆగస్టు 2 : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక పద్మావతి అతిథి గృహాల సముదాయం …

ఘనంగా ‘మనగుడి’ నిర్వహణ

తిరుమల, ఆగస్టు 2 : నందన నామా సంవత్సర శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని 13,200 దేవాలయాల్లో దేవదాయ శాఖ, టిటిడి ఆధ్వర్యంలో ‘మనగుడి’ కార్యక్రమాన్ని అత్యంత …

ఘనంగా మనగుడి కార్యక్రమం

విజయనగరం, ఆగస్టు 2 : టిటిడి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్‌ వివేకానందా కాలనీలో వేంకటేశ్వర ధ్యానమందిరం నందు గురువారం నాడు పలు …

340 బస్తాల రేషన్‌బియ్యం స్వాధీనం

గుంటూరు, ఆగస్టు 2 : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం లారీని నాదెండ్ల పోలీసులు గురువారం పట్టుకొన్నారు. ముందస్తు సమాచారంతో, ఎస్‌.ఐ సాంబశివరావు గణపవరం గ్రామపరిధిలో జాతీయ …

సన్మార్గంలో నడిపించేది భక్తి మార్గమే..

ఏలూరు, ఆగస్టు 2 : భక్తిమార్గం సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తుందని జిల్లా కలెక్టర్‌ డా. జి. వాణీమోహన్‌ పేర్కొన్నారు. స్థానిక ఆర్‌ ఆర్‌ పేట శ్రీ వేంకటేశ్వర …

‘పశ్చిమ’లో భారీ వర్షం

ఏలూరు, ఆగస్టు 2 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 5.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా శాఖ జాయింట్‌ డైరెక్టరు …

రైల్‌ దుర్ఘటనపై నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలి

నెల్లూరు, ఆగస్టు 2 : తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరపాలి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన …

రైల్వే సేఫ్టీ కమిషన్‌ విచారణ

నెల్లూరు, ఆగస్టు 2 : నెల్లూరు నగరంలోని విజయమహల్‌ గేట్‌ సమీపంలో రైల్వే క్రాసింగ్‌ వద్ద ఈ నెల 13న జరిగిన రైలు ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన …