సీమాంధ్ర

విషాదంలో ఉలిందకొండ

కర్నూలు, జూలై 27 : మాజీ మంత్రి, టీడీపీ నాయకులు బీవీ మోహన్‌రెడ్డి మృతితో ఆయన స్వగ్రామం ఉలిందకొండ గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. 1982లో టీడీపీ …

భూ సమస్యలు పరిష్కరించండి

కడప, జూలై 27: జిల్లాలో దళిత బహుజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దళిత ప్రజా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనోహర్‌ డిమాండు చేశారు. జిల్లాలో దళిత …

ఇద్దరు అరెస్టు

కడప, జూలై 27 :నగర శివార్లలోని ఒక చికెన్‌ సెంటరులో దోపిడీకి గురైన సొమ్ముతో పాటు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్టు కడప డిఎస్‌పి రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. కడప …

కోరిన వెంటనే సమాచారమివ్వండి

కడప, జూలై 27: గడువుతో నిమిత్తం లేకుండా సమాచారాన్ని కోరిన వెంటనే కోరిన వారికి ఇవ్వాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ శ్రీరతన్‌ అన్నారు. సమాచార …

చమన్‌కు స్వాగత ఏర్పాట్లలో అభిమానులు బిజీ

అనంతపురం, జూలై 27 : పరిటాల రవి అనుచరుడు చమన్‌కు స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన శనివారం జిల్లాకు రానున్న విషయం తెలిసిందే. …

ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోండి ఇందిరమ్మబాటలో సిఎం కిరణ్‌

శ్రీకాకుళం, జూలై 27 : రైతు ప్రయోజనార్ధం రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదుల యొక్క ప్రతి నీటి చుక్క సద్వినియోగం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాలో …

సిఎం ముఖాముఖికి సర్వం సిద్ధంజీడిసాగు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు!

శ్రీకాకుళం, జూలై 27: శ్రీకాకుళం జిల్లాలో ఇందిరమ్మ బాట నిమిత్తం ముఖ్యమంత్రి కిరణ్‌ శుక్రవారంనాడు జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి …

ప్రైవేటు పాఠశాలపై వేటు

శ్రీకాకుళం, జూలై 27: నిబంధనలకు విర్దుంగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజాం మండల కేంద్రంలోని డోలపేటలో గల సుధాపబ్లిక్‌ …

అక్రమ నిల్వలపై విజిలెన్స్‌ దాడులు

శ్రీకాకుళం, జూలై 27 : పప్పుదినుసుల అక్రమ వ్యాపారంపై విజిలెన్స్‌ అధికారులు కొరడా ఝులిపించారు. సంతకవిటి మండలం సిరిపురం గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా మినుములను …

350 ఆలయాల్లో మనగుడి సంబరాలు

శ్రీకాకుళం, జూలై 27: శ్రావణ మాసం సందర్భంగా దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న మనగుడి శ్రావణ మాసం …