సీమాంధ్ర

ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన గణేష్‌కుమార్‌

శ్రీకాకుళం, జూలై 21 : శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా జి.గణేష్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. 2009 గ్రూపు-1 బ్యాచ్‌కి చెందిన ఈయన జిల్లాలో డిప్యూటీ …

రిజిస్ట్రేషన్‌ల ఆదాయం తగ్గింది

జిల్లా రిజిస్ట్రార్‌ శామ్యూల్‌ శ్రీకాకుళం, జూలై 21 : జిల్లాలో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని జిల్లా రిజిస్ట్రార్‌ ఎం.శామ్యూల్‌ చెప్పారు. వార్షిక తనిఖీ కోసం టెక్కలి సబ్‌ …

చెల్లని చెక్కుల కేసులో ఆర్నెళ్లు జైలుశిక్ష

శ్రీకాకుళం, జూలై 21 : చెల్లని చెక్కులు ఇచ్చిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి జి.వి.నగేష్‌కు ఆరు నెలలు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ …

కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి

శ్రీనివాసానందస్వామి హితవు శ్రీకాకుళం, జూలై 21: అరిణాంఅక్కివలసలోని నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నాలను చేస్తోందని, వీటిని వెంటనే మానుకోవాలని …

రిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేస్తాం

శ్రీకాకుళం, జూలై 21 : రాజీవ్‌ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్‌)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ డివిఎస్‌ రామమూర్తి శనివారం …

23 నుంచి న్యాయ అవగాహనా సదస్సులు

శ్రీకాకుళం, జూలై 21 : ఈ నెల 23 నుంచి న్యాయ అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవా సాధికారిత సంస్థ కార్యదర్శి ఎం.సువర్థరాజు శనివారం ఒక …

ఇంజినీరింగ్‌ ఫీజులను పెంచితే సహించం

కడప, జూలై 21: ప్రభుత్వం ఇంజినీరింగ్‌ ఫీజులను పెంచాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే …

ముస్లిం మైనారిటీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలి

కడప, జూలై 21 : రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అవాజ్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు మస్తాన్‌వలి డిమాండ్‌ చేశారు. ముస్లింలు …

కార్యకర్తలకు మనోధైర్యం కల్పించండి

కడప, జూలై 21 : ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లికార్జునరెడ్డికార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారని ఒంటిమిట్ట మండల నాయకులు ధ్వజమెత్తారు. ఒంటిమిట్టలోని కాంగ్రెస్‌ …

సిమెంట్‌ధరలు తగ్గించేందుకు చర్యలు

కలెక్టర్‌ హామీ దీక్ష విరమించిన టీడీపీ నేతలు కడప, జూలై 21: సిమెంట్‌ ధరలను వారంలోగా తగ్గించేందుకుఅవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో టీడీపీ …