సీమాంధ్ర

కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి

శ్రీనివాసానందస్వామి హితవు శ్రీకాకుళం, జూలై 21: అరిణాంఅక్కివలసలోని నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నాలను చేస్తోందని, వీటిని వెంటనే మానుకోవాలని …

రిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేస్తాం

శ్రీకాకుళం, జూలై 21 : రాజీవ్‌ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్‌)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ డివిఎస్‌ రామమూర్తి శనివారం …

23 నుంచి న్యాయ అవగాహనా సదస్సులు

శ్రీకాకుళం, జూలై 21 : ఈ నెల 23 నుంచి న్యాయ అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవా సాధికారిత సంస్థ కార్యదర్శి ఎం.సువర్థరాజు శనివారం ఒక …

ఇంజినీరింగ్‌ ఫీజులను పెంచితే సహించం

కడప, జూలై 21: ప్రభుత్వం ఇంజినీరింగ్‌ ఫీజులను పెంచాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే …

ముస్లిం మైనారిటీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలి

కడప, జూలై 21 : రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అవాజ్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు మస్తాన్‌వలి డిమాండ్‌ చేశారు. ముస్లింలు …

కార్యకర్తలకు మనోధైర్యం కల్పించండి

కడప, జూలై 21 : ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లికార్జునరెడ్డికార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారని ఒంటిమిట్ట మండల నాయకులు ధ్వజమెత్తారు. ఒంటిమిట్టలోని కాంగ్రెస్‌ …

సిమెంట్‌ధరలు తగ్గించేందుకు చర్యలు

కలెక్టర్‌ హామీ దీక్ష విరమించిన టీడీపీ నేతలు కడప, జూలై 21: సిమెంట్‌ ధరలను వారంలోగా తగ్గించేందుకుఅవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో టీడీపీ …

తెలుగుదేశంపార్టీలో బిసిలకు పెద్ద పీట

రెడ్డి సుబ్రహ్మణ్యం కాకినాడ, జూలై 21, : తెలుగుదేశంపార్టీలో బిసిలకు పెద్ద పీట వేయడం జరుగుతుందని రాష్ట్ర బిసి సెల్‌ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.జిల్లా తెలుగుదేశంపార్టీ …

వైఎస్సార్‌పార్టీ బిసిలకే ఏం చేయాలనుకుంటుందో …. యనమల

కాకినాడ, జూలై 21, : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బిసిలకు ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. తునిలో స్థానిక విలేఖరులతో …

లై ‘సెన్సు’ లపై దృష్టి సారించని ఆర్‌టిఓ అధికారులు

కాకినాడ, జూలై 21, : తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ లో సుమారు 7లక్షలకు పైగా ప్రజలు నివసిస్తుండగా, అనధికార అంచనాల మేరకు సుమారు లక్షకు పైగా …