సీమాంధ్ర

తెలుగుదేశంపార్టీలో బిసిలకు పెద్ద పీట

రెడ్డి సుబ్రహ్మణ్యం కాకినాడ, జూలై 21, : తెలుగుదేశంపార్టీలో బిసిలకు పెద్ద పీట వేయడం జరుగుతుందని రాష్ట్ర బిసి సెల్‌ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.జిల్లా తెలుగుదేశంపార్టీ …

వైఎస్సార్‌పార్టీ బిసిలకే ఏం చేయాలనుకుంటుందో …. యనమల

కాకినాడ, జూలై 21, : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బిసిలకు ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. తునిలో స్థానిక విలేఖరులతో …

లై ‘సెన్సు’ లపై దృష్టి సారించని ఆర్‌టిఓ అధికారులు

కాకినాడ, జూలై 21, : తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ లో సుమారు 7లక్షలకు పైగా ప్రజలు నివసిస్తుండగా, అనధికార అంచనాల మేరకు సుమారు లక్షకు పైగా …

గ్రూప్‌-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

కడప, జూలై 20 : జిల్లాలో ఈ నెల 21, 22 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు …

ఐదవ రోజుకు చేరిన ఆమరణ నిరాహార దీక్ష

కడప, జూలై 20: ప్రజా సమస్యల పరిష్కారం కోసం టిడిపి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన పట్ల ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ ఎమ్మెల్యే …

సిమెంట్‌ ధరలు తగ్గించాల్సిందే : మంత్రి

కడప, జూలై 20 : జిల్లా ప్రజల అవసరాల కోసం సిమెంట్‌ ధరలను తగ్గించాల్సిందేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ డిఎల్‌ రవింద్రారెడ్డి స్పష్టం …

మెస్‌ ఛార్జీలు పెంచాలి : ఎఐఎస్‌ఎఫ్‌

కడప, జూలై 20 : రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్‌ ఛార్జీలు కూడా పెంచాలని ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. …

ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి : జెఎసి డిమాండ్‌

కడప, జూలై 20: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కార్యాచరణ కమిటీ జెఎసి డిమాండ్‌ చేసింది. సమితి …

విజృంభించిన విష జ్వరాలు

విజయవాడ, జూలై 20 : బావులపాడు మండలం అగిశంపాడు గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. ఈ విష జ్వరాల బారినపడి ఇప్పటికే ఇద్దరు మృతి చెందినప్పటికీ అధికార యంత్రాంగంలో …

ప్రేమ జంట ఆత్యహత్యాయత్నం

ప్రియురాలి మృతి, ప్రియుడి పరిస్థితి విషమం విజయవాడ, జూలై 20: మోపిదేవి మండలం పోలానితిప్ప గ్రామంలో ఒక ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియురాలు మరణించగా, ప్రియుడి …