సీమాంధ్ర

ప్రమాదానికి గురైన స్కూల్‌ బస్సు

విద్యార్థులు సురక్షితం విజయవాడ, జూలై 20 : జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరి వద్ద శుక్రవారం నాడు ఒక స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. కాగా విద్యార్థులు మాత్రం …

విటిపిఎస్‌లో తలెత్తిన సాంకేతిక లోపం

విజయవాడ, జూలై 20: విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (విటిపిఎస్‌) మొదటి యూనిట్‌లో శుక్రవారం నాడు సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా 210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి …

కృష్టాడెల్టాకు సాగర్‌ నీటి విడుదల

వివాదంపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి : అఖిల పక్షం విజయవాడ, జూలై 20 : కృష్ణా డెల్టాకు సాగర్‌ నీరు విడుదలపై తలెత్తిన న్యాయపరమైన వివాదాన్ని పరిష్కరించేందుకు …

ఎమ్మెల్యే రామకోటయ్యపై సస్పెన్షన్‌ వేటు

విజయవాడ, జూలై 20 : ఊహించినట్టే జరిగింది. నూజివీడు టిడిపి ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. …

కుంటుపడిన అభివృద్ధి

గుంటూరు, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని మరిచిపోయిందని, అభివృద్ధి పూర్తిగా పడకేసిందని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు ఎ. అంజనేయలు అన్నారు. స్థానిక చాంబర్‌ …

ప్రణాళిలను తయారు చేయాలి

గుంటూరు, జూలై 20: జిల్లాలో రైతుల అవసరాల అనుగుణంగా వ్యవసాయ, ఉద్యావన శాఖల ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ, …

తడిసి ముద్దయిన గోదావరి జిల్లాలు

ఏలూరు, జూలై 20 : నైఋతి ఋతుపవనాల ప్రభావం బలంగా ఉండటంతో ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షాల తాకిడి …

24న మంత్రి తోట నరసింహం రాక్‌

తిరుపతి, జూలై 20 : రాష్ట్ర రిజిస్ట్రేషన్లు,స్టాంపుల శాఖమంత్రి శ్రీతోట నరసింహం ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుకుంటారు. వెంటనే తిరుమలకు …

మొక్కలు నాటండి..పర్యావరణాన్ని రక్షించండి

కర్నూలు, జూలై 20 : పర్యావరణ దినోత్సవం, విద్య ప్రత్యేక పక్ష్షోత్సవాలను పురస్కరించుకొని పాఠశాల ప్రాంగణాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి శ్రీకారం …

మత్స్యకారుల డిమాండ్లు సత్వరం పరిష్కరించాలి

నెల్లూరు, జూలై 20 : మత్స్యకారుల డిమాండ్లను సుదీర్ఘకాలం నుంచి పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది మత్స్యకారులు …