సీమాంధ్ర

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల, జూలై 21: వారాంతపు సెలవులై శని, ఆదివారాల్లో తిరుమల వేంకటేశ్వరస్వామిని సందర్శించేందుకు తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికమైంది. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు శని, …

విద్యుత్‌ షాక్‌..ముగ్గురికి గాయాలు

తిరుపతి, జూలై 21 : చిత్తూరు పట్టణానికి సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సంభవించిన విద్యుత్‌ షాక్‌తో తొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి …

పెళ్ళిళ్ల సీజన్‌ ప్రారంభం.. కళ్యాణమండపాలు ఫుల్‌ పెరిగిన పెళ్లి ఖర్చుతో..మధ్యతరగతి కుదేలు

ఒంగోలు, జూలై 21:శ్రావణమాసం వచ్చింది. పెళ్లిళ్ల సీజను ఆరంభమైంది. నెలరోజుల క్రితమే పెట్టుకున్న ముహూర్తాలకు అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకున్నారు. శనివారం నుంచి పెళ్లిళ్ల ముహూర్తాలు వచ్చాయి. …

ఎరువులు అందక ఇబ్బందిపెరుగుతున్న పెట్టుబడితో అల్లాడుతున్న రైతన్న

పట్టించుకోని ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సిపి నేత మోషేన్‌రాజు ఏలూరు, జూలై 21 :జిల్లాలో ప్రభుత్వ అసమర్థత, అధికార యంత్రాంగం అవినీతి వల్ల ఎరువులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోయాయని జిల్లా వైస్‌ఆర్‌ …

వేళాపాళా లేని విద్యుత్‌ కోతను నిరసిస్తూ – వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ధర్నా

నెల్లూరు, జూలై 21 : వేళాపాళా లేని విద్యుత్‌ కోతలను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో కార్యకర్తలు శనివారం స్థానిక విద్యుత్‌ భవనాన్ని …

పోలవరం ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో అవకతవకలు – సోమిరెడ్డి ఆరోపణ

నెల్లూరు, జూలై 21 : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన శనివారం నాడు జరిగిన టెండర్ల ప్రక్రియలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కనుసన్ననలోనే భారీ అవకతవకలు జరిగాయని టిడిపి జిల్లా …

తూర్పుగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు

కాకినాడ, జూలై 21 : జిల్లాలో గడిచిన 24గంటల్లో 19 మి.మీ. సరాసరితో మొత్తం 1137.8 మి.మీ. వర్షపాతం నమోదయింది. అత్యధికంగా మారేడుమిల్లి మండలంలో 105.2 మి.మీ.వర్షపాతం …

23 నుంచి ఒరియెంటేషన్‌ వర్క్‌షాపు

కాకినాడ, జూలై 21 : ఈ నెల 23 నుంచి 25 వరకు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఆరోగ్యశ్రీ పథకంపై 3రోజుల పాటు ఓరియెంటేషన్‌ …

సిపిఐ పాదయాత్రలు ప్రారంభం

విజయనగరం, జూలై 21 : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీల్లో పేరుకుపోతున్న సమస్యలపై ప్రజలను చైతన్యపరిచి అధికారులను అప్రమత్తం చేసేందుకుగాను సోమవారం నుండి సిపిఐ పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా …

వంతెనపైనుండి లారీ బోల్తా.. ఇద్దరు మృతి

విజయనగరం, జూలై 21 : జిల్లాలోని డెంకాడ మండలం నాటవలస వంతెనపైనుండి శనివారం తెల్లవారు జామున లారీ బోల్తా పడిన సంఘటనలో ఇరువురు మృతి చెందారు. జంషెడ్‌పూర్‌ …