సీమాంధ్ర

స్కూలు ఆటో-డిసిఎం ఢీ8మంది విద్యార్థులకు గాయాలు

అపస్మారకస్థితిలో ఆటో డ్రైవర్‌ హైదరాబాద్‌, జూలై 21: మీర్‌పేట సమీపంలోని మిథిలానగర్‌లో శనివారం సాయంత్రం ఆటో-డిసిఎం ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో …

హత్య కేసులో ఇద్దరు అరెస్టు

విజయవాడ, జూలై 21: కంచికచర్లలో శుక్రవారం జరిగిన హోటల్‌ కార్మికుని హత్య కేసులో ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అక్షయ హోటల్‌లో కార్మికులు గొడవపడి …

జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు

విజయవాడ, జూలై 21 : అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో జిల్లాలో సగటున 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు …

సమర్ధవంతంగా లోకాయుక్త నిర్వహణ : కృష్ణాజీరావు

విజయవాడ, జూలై 21 : కర్ణాటకతో పోలిస్తే మన రాష్ట్రంలో లోకాయుక్తకు మౌలిక వసతులు, సిబ్బంది తక్కువగా ఉన్నట్లు ఉప లోకాయుక్త కృష్ణాజీరావు తెలిపారు. అయినప్పటికీ ఉన్న …

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వెంకటేష్‌

కర్నూలు, జూలై 21 : పట్టణ మున్సిపల్‌ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర చిన్న నీటి వనరుల శాఖామంత్రి టి.జి. వెంకటేష్‌ శనివారం ప్రారంభించారు. ఈ …

సాఫీగా జరిగిన గ్రూప్‌-2 పరీక్షలు

కర్నూలు, జూలై 21: ఉద్యోగాల నియామకం కోసం శనివారం నిర్వహించిన గ్రూప్‌ – 2 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కలెక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి అన్ని …

గ్రూప్‌-2 పరీక్షకు 75.66శాతం హాజరు

ఏలూరు, జూలై 21 : పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపిపిఎస్‌సి గ్రూపు-2 పరీక్షలకు తొలిరోజు 75.66 శాతం విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారని పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా …

వ్యవసాయశాఖ జెడి కార్యాలయంలో ఎమ్మెల్యే నిరసన

అధికారుల తీరుపై మండిపాటుతో వివాదం ఏలూరు, జూలై 21 : పశ్చిమ గోదావరి జిల్లాలో ఎరువుల కొరత, డీలర్ల బ్లాక్‌ మార్కెటింగ్‌పై అధికార పార్టీకి చెందిన చింతలపూడి …

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల, జూలై 21: వారాంతపు సెలవులై శని, ఆదివారాల్లో తిరుమల వేంకటేశ్వరస్వామిని సందర్శించేందుకు తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికమైంది. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు శని, …

విద్యుత్‌ షాక్‌..ముగ్గురికి గాయాలు

తిరుపతి, జూలై 21 : చిత్తూరు పట్టణానికి సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సంభవించిన విద్యుత్‌ షాక్‌తో తొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి …