సీమాంధ్ర

ఒప్పంద అధ్యాపకుల నియామకాలకు 23న ఇంటర్య్వూలు

శ్రీకాకుళం, జూలై 20: బిఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు సంబంధించి ఒప్పంద అధ్యాపకుల నియామకాలకు ఈ నెల 23న ఇంటర్య్వూలు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ ప్రిన్సిపల్‌ ఆచార్య …

పాఠశాలల స్థాయి పెంపు

శ్రీకాకుళం, జూలై 20: విద్యాహక్కు చట్టంలో భాగంగా జిల్లాలో 94 ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతిని శుక్రవారం నాడు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద 581 …

అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులు

రూ. 3,400 కోట్లతో అభివృద్ధి రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ ఎం.డి.రాజగోపాలరెడ్డి శ్రీకాకుళం, జూలై 20 : రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలోని పలు రహదార్లను అభివృద్ధి …

రూ. 53 లక్షలతో వసతిగృహాల అభివృద్ధి

సాంఘిక సంక్షేమశాఖ డీడీ అచ్యుతానందగుప్తా శ్రీకాకుళం, జూలై 20 : జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యల పరిష్కారానికి రూ. 53 లక్షల నిధులు విడుదలయ్యాయని …

సాగునీటిని వృధా చేయవద్దు

కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ శ్రీకాకుళం, జూలై 20 : సాగునీటిని వృదా చేయకుండా పంట అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ రైతులకు సూచించారు. నారాయణపురం ఆనకట్ట …

27 నుంచి సీఎం ఇందిరమ్మ బాట జిల్లాలో ముఖ్యమంత్రి మూడురోజుల పర్యటన

శ్రీకాకుళం, జూలై 20 : ముఖ్యమంత్రి నాల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. ఆయన మూడు రోజుల …

తిరువూరు ఎమ్మెల్యే అరెస్టుకు వారెంట్‌ జారీ

విజయవాడ, జూలై 19 : తిరువూరు ఎమ్మెల్యే పద్మజ్యోతి అరెస్టుకు న్యాయస్థానం వారెంట్‌ జారీ చేసింది. తిరువూరు కోర్టు గురువారం ఆమె అరెస్టుకు పోలీసులను ఆదేశించింది. పటమటి …

నూజివీడు ఎమ్మెల్యేపై చర్య తప్పదా?

విజయవాడ, జూలై 19 : నూజివీడు టిడిపి ఎమ్మెల్యే రామకోటయ్యపై పార్టీ అధిష్ఠానం తీవ్రం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి రామకోటయ్య రాష్ట్రపతి ఎన్నికల …

సైకో సాంబ జిల్లాలో లేడు… పోలీసుల నిర్ధారణ

విజయవాడ, జూలై 19 : సైకో సాంబ కృష్ణాజిల్లాలో లేడని పోలీసు అధికారులు నిర్దారణకు వచ్చారు. కొండపల్లి ఖిల్లాలో అతడి కోసం జరుగుతున్న గాలింపులు నిలిపివేశారు. కొండపల్లి …

విద్యార్థులపై దూసుకెళ్లిన లారీ… ఒకరు మృతి

విజయవాడ, జూలై 19 : నగర శివార్లలోని ఎనికేపాడు వద్ద విద్యార్థులపై వాహనం దూసుకుపోవడంతో ఒకరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా …