సీమాంధ్ర

ఎక్సైజ్‌ వాహనం ధ్వంసం : ఉద్రిక్తత

విజయవాడ, జూలై 19: ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో సారాబట్టీల ధ్వంసానికి వచ్చిన ఎక్సైజ్‌ అధికారులపై దాడి జరిగింది. వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో నూజివీడు నుండి …

ప్రజలకు చేరువగా ఆరోగ్యమిత్ర కార్యకర్తలు

ఏలూరు, జూలై 19 : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ రోగులకు మరింత విస్తృతసేవలు అందించడానికి ఆరోగ్యమిత్ర కార్యకర్తలను ప్రజలకు చేరువచేయనున్నట్లు ఆరోగ్యశ్రీ జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి జి. రాజేంద్ర …

ప్రజలకు చేరువగా ఆరోగ్యమిత్ర కార్యకర్తలు

ఏలూరు, జూలై 19 : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ రోగులకు మరింత విస్తృతసేవలు అందించడానికి ఆరోగ్యమిత్ర కార్యకర్తలను ప్రజలకు చేరువచేయనున్నట్లు ఆరోగ్యశ్రీ జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి జి. రాజేంద్ర …

మరిన్ని సేవలందిస్తాం

శ్రీకాకుళం, జూలై 19: సేవ దృక్పథంతో వ్యవహరించి మంచి సేవలను ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌ గౌర్‌ పిలుపునిచ్చారు. మీ సేవ కార్యక్రమం ద్వారా …

గ్రూప్‌-2కు సర్వం సిద్ధం : వాణీమోహన్‌

ఏలూరు, జూలై 19 : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎపిపిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఏ ఒక్క తప్పుకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత …

పిల్లలకు అవగాహన కల్పించాలి

ఏలూరు, జూలై 19:విద్యార్థిదశ ప్రారంభం నుండి పిల్లలకు చట్టాలపట్ల అవగాహన పెంపొందిం చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి. …

సరస్వతి నిధి పథకాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి : కలెక్టర్‌

నెల్లూరు, జూలై 19: ప్రతిభ కలిగి, ఆర్థిక స్తోమత లేక కార్పొరేట్‌ కళాశాలలో విద్యను అభ్యసించలేని విద్యార్థులకు ఉచితంగా ఇంటర్మీడియట్‌ చదివేందుకు ఉద్దేశించిన సరస్వతి నిధి పథకాన్ని …

బాప్టిస్ట్‌ కళాశాల వార్షికోత్సవాలు

వినుకొండ, జూలై 19 : పట్టణంలోని ఎబిఎం కాంపౌండ్‌లో డోస్మన్‌ బాప్టిస్ట్‌ బైబిల్‌ కళాశాల వార్షికోత్సవాలను జాషువా గురువారం ప్రారంభించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అభ్యర్థులకు బైబిల్‌ …

ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలి

వినుకొండ, జూలై 19 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలని ఎంపిడిఓ జి. ఆచారి అన్నారు. మండల కేంద్రమైన నూజెళ్ల మండల పరిషత్‌ …

శ్రమజీవుల హక్కుకోసం సిపిఐ నిరంతర పోరాటం

వినుకొండ, జూలై 19 : శ్రమజీవుల హక్కుల కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ ఏరియా కన్వీనర్‌ వరప్రసాద్‌ తెలిపారు. గురువారం వినుకొండ మండలంలోని కొప్పుకొండ …