సీమాంధ్ర

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి : సోమిరెడ్డి

నెల్లూరు, జూలై 20: రాష్ట్ర ప్రజలకు సరిగా విద్యుత్‌ సరఫరా చేయలేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని టిడిపి …

షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన మంత్రి గంటా

నెల్లూరు, జూలై 20 : రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సినీనటి త్రిష శుక్రవారంనాడు నగరంలోని సిరికళ మెగా వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా …

దొంగల ముఠా అరెస్టు

నెల్లూరు, జూలై 20: నెల్లూరులో బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని వస్తున్న వ్యక్తుల దృష్టి మళ్లించి డబ్బు కాజేస్తున్న దొంగల ముఠాను పోలీసులు శుక్రవారం నాడు …

పులిచింతల జాప్యం వల్లే డెల్టాకు నీటి సమస్య

గుంటూరు, జూలై 20 : పులిచింతల నిర్మాణం పూర్తయి ఉంటే డెల్టాకు సాగునీటికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదని ఎమ్మెల్యే రాయపాటి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం …

జిల్లా రైతాంగానికి తప్పని ఖరీఫ్‌ కష్టాలు

విజయనగరం, జూలై 20 : ఈ ఏడాది కూడా జిల్లా రైతాంగానికి ఖరీఫ్‌ కష్టాలు తప్పేట్టులేదు. జూలై మూడో వారంలోకి ప్రవేశించినప్పటికీ వరుణుడి కరుణ లేకపోవడంతో రైతన్నలు …

ప్రత్యేకాధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

విజయనగరం, జూలై 20 : ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రామ సందర్శనలో ప్రత్యేకాధికారులు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులతో సమావేశం నిర్వహించి పారిశుధ్యం, విద్యాహక్కుపై అవగాహన కల్పించాలని …

వాహనాల తనిఖీ ముమ్మరం

విజయనగరం, జూలై 20: పట్టణ శివారులోని రాయగడ రోడ్డు వద్ద మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ శుక్రవారం నాడు వాహనాలు తనిఖీ చేశారు. అనుమతులు లేని వాహనాలపై …

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

విజయనగరం, జూలై 20 : రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి రంగ సమస్యలపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న జరిగిన బంద్‌ సందర్భంగా పలు చోట్ల …

22న గవర్నర్‌ రోశయ్య సాలూరు రాక

విజయనగరం, జూలై 20 : జిల్లాలోని సాలూరు కన్యకాపరమేశ్వరి ఆలయ స్వర్ణోత్సవాలలో పాల్గొనేందుకు తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య రానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో …

లక్ష్మిపేట క్షతగాత్రులకు విశాఖలో వైద్యపరీక్షలు

శ్రీకాకుళం, జూలై 20 : లక్ష్మిపేట క్షతగాత్రులను వైద్య పరీక్షల కోసం విశాఖపట్టణంలోని సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ రాజాం చేరుకొని లక్ష్మిపేట బాధితుల్ని పరామర్శించిన …