తొలివికెట్ కోల్పోయిన సన్రైజర్స్
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఈ జట్టు స్కోరు 31-1 అక్షిత్రెడ్డి ,అనుమ విహారి క్రిజులో ఉన్నారు.
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఈ జట్టు స్కోరు 31-1 అక్షిత్రెడ్డి ,అనుమ విహారి క్రిజులో ఉన్నారు.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ నాల్గవ వికెట్ కోల్పోయింది.
హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ మూడువ వికెట్ కొల్పోయింది. ప్రస్థుతం ఈ జట్టు స్కోర్ 86-3
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై లక్ష్య ఛేదనలో చతికిలపడిపోయింది.ఫలితంగా పరాజయాన్ని మూటగట్టుకుంది.