Cover Story

రవాణా పన్ను కట్టాల్సిందే

-ఎంట్రీ టాక్స్‌పై రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) తెలంగాణలో ప్రవేశించే వాహనాలు రవాణా పన్ను చెల్లించాల్సిందేనని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సరిహద్దుల్లో …

రామలింగరాజు జైలుకు

-ఖైదీ నం.4148 -ఏడేళ్లు జైలు శిక్ష, రూ.5 కోట్ల భారీ జరిమానా -తీర్పునిచ్చిన ప్రత్యేక న్యాయస్థానం హైదారబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి): సత్యం కుంభకోణం కేసులో నిందితుడిగా …

ప్రతీ జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

ఉస్మానియా వైద్యశాలకు 24 అంతస్తులతో నూతన భవనం – 2500 పడకల  పెంపు –  వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ – వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తాం …

వరంగల్‌ సరిహద్దుల్లో పోలీస్‌ కాల్పులు

వికారుద్దీన్‌ సహా నలుగురు హతం వరంగల్‌ జైలు నుంచి హైదరాబాద్‌ తరలిస్తుండగా ఘటన ఎస్కార్ట్‌ ఆయుధాలను లాక్కునే ప్రయత్నం తేరుకొని కాల్పులు జరిపారు ఘటనా స్థలంలో ఉన్నతాధికారులు …

ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం

సిద్ధయ్య ప్రాణాలు కాపాడండి చికిత్స పొందుతున్న ఎస్సై సిద్ధయ్యను పరామర్శించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌6(జనంసాక్షి): హైదరాబాద్‌ కామినేని ఆస్పత్రికి చేరుకున్న ముఖ్యమత్రి కేసీఆర్‌ నల్లగొండ జిల్లాలో జరిగిన …

బాబూ జగ్జీవన్‌రామ్‌కు సీఎం కేసీఆర్‌ ఘననివాళి

ఆయన స్ఫూర్తితో సర్కారు ముందుకు హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జనంసాక్షి): బాబూ జగ్జీవన్‌ రాం జయంతి వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ లోని జగ్జీవన్‌ రాం …

సూర్యాపేట కాల్పుల నిందితుల హతం

వీరోచితంగా పోరాడిన నల్గొండ పోలీసులు 3 రోజుల్లో ముగ్గురు పోలీసుల బలిదానం సిమి కార్యకర్తలుగా నిఘా వర్గాల అనుమానం నల్లగొండ,ఏప్రిల్‌4(జనంసాక్షి): నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో …

ఇంటిదొంగల పనిపట్టాలి

కోవర్టులను ఏరిపారేయాలి దేవీప్రసాద్‌ ఓటమికి కంకణం కట్టుకున్న ఎమ్మెల్యే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న సగటు తెలంగాణవాది హైదరాబాద్‌, ఏప్రిల్‌3(జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సకలజనుల సమ్మె …

సూర్యాపేట కాల్పులపై సర్కారు సీరియస్‌

మృతులకు హోం మంత్రి నివాళి ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు నాయిని, జగదీష్‌రెడ్డి హైదరాబాద్‌/నల్లగొండ,ఏప్రిల్‌2(జనంసాక్షి):  సూర్యాపేటలో అర్థరాత్రి  కాల్పుల ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్‌గా ఉంది. ఈ …

వ్యవ’సాయం’.. సొసైటీలకు సహకారం

గ్రామీణుల్లో గుణాత్మక మార్పు తెస్తాం..మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌1(జనంసాక్షి):  వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు, గ్రామీణుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయితీరాజ్‌ మంత్రి …