Cover Story

చైనాకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

పెట్టుబడులే లక్ష్యం పది రోజుల పర్యటన హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జనంసాక్షి): ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన  సీఎం కె.చంద్రశేఖర్‌రావు చైనాలోని డాలియన్‌కు చేరుకున్నారు. పది రోజుల పర్యటన నిమిత్తం ఆయన  …

తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి

గప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా పరిగణించనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో అధికారికంగా కాళోజి జయంతి …

దీన్‌ ఔర్‌ దస్తర్‌ బచావో

ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆధ్వర్యంలో సరికొత్త ఉద్యమం హైదరాబాద్‌ సెప్టెంబర్‌5(జనంసాక్షి): మత, సాంస్కృతిక, రాజ్యాంగ పరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొనేందుకు సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు …

మహబూబ్‌నగర్‌ జెడ్పీ రణరంగం

అరుపులు, కేకలు, ముష్టిఘాతాలు మహబూబ్‌ నగర్‌ సెప్టెంబర్‌4(జనంసాక్షి): మహబూబ్‌ నగర్‌ జిల్లా జెడ్పీ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. అరుపులు, కేకలు ముష్టిఘాతాలతో దద్దరిలింది. తెలంగాణ రాష్ట్రంలోని …

సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో అన్యాయం

భవిష్యత్తు కోసం దిద్దుబాటు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌3(జనంసాక్షి): తెలంగాణ వేసే ప్రతి అడుగు భవిష్యత్‌కు పునాది అవుతుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సాగునీటి …

చీప్‌ లిక్కర్‌పై సర్కార్‌ వెనక్కు

నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం పాత పద్దతినే కొనసాగింపు రూ.3,900 కోట్లతో ఇళ్ల నిర్మాణం మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో వ్యవసాయ కళాశాలలు జమ్మికుంటలో పాలిటెక్నిక్‌ కాలేజీ త్వరలో జల వినియోగదారుల …

జయప్రకాశ్‌ ఆత్మ గోషిస్తోంది

పాట్నా,సెప్టెంబర్‌1(జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ మృతికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీతో కలిసి నితీష్‌ …

భక్తి భావం ఉట్టిపడేలా ఆగమశాస్త్రం ప్రకారం గుట్ట

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌ ఆగష్టు 31 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చేవిధంగా యాదగిరిగుట్ట ప్రాంతం ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. భక్తి భావం …

మోదీ సర్కారుది మాటల గారడీ

– కుంభకోణాల్లో కూరుకుపోయింది – బీహార్‌ ఎన్నికల సభలో సోనియా ఫైర్‌ న్యూఢిల్లీఆగస్టు 30, (జనంసాక్షి)  తమ పోరాటం ఫలితంగానే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భూసేకరణ …

ప్రజాప్రతిఘటనకు తలొగ్గిన సర్కార్‌

– ప్రజలు కోరితే చీప్‌ లిక్కర్‌ ఉండదు – హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి న్యూశాయంపేట (వరంగల్‌ జిల్లా) ఆగష్టు 29 (జనంసాక్షి): ప్రజలు కోరితే చీప్‌ …