Cover Story

ఆంధ్ర ట్రావెల్స్‌ లూటీని బట్టబయలు చేసిన ‘జనంసాక్షి’

డిసెంబర్‌ 21న పతాక శీర్షిక స్పందించిన తెలంగాణ సర్కారు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1(జనంసాక్షి) : టీఎస్‌ఆర్టీసీ లూటీ, తెలంగాణ ఆదాయానికి సీమాంధ్ర ప్రయివేటు బస్సుల గండి అంటూ …

తెలంగాణకు నిరంతర విద్యుత్‌ సరఫరా!

సీఎస్‌ రాజీవ్‌శర్మతో కేంద్ర బృందం భేటీ హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కరెంటు కష్టాలు తీరనున్నాయా? తెలంగాణ రైతన్న విద్యుత్‌ బాధలు సత్వరమే గట్టెక్కనున్నాయా ? విద్యుత్‌ …

కంతనపల్లి, దేవాదులను సందర్శించిన సీఎం కేసీఆర్‌

వరంగల్‌, మార్చి 29(జనంసాక్షి) :  దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం పరిశీలించారు. ఏరియల్‌ సర్వేలో భాగంగా ఏటూరునాగారం మండలంలో 12 గంటల ప్రాంతంలో …

నిప్పులు చిమ్ముతూ నింగికి

పీఎస్‌ఎల్‌వీ సీ-27 విజయవంతం శ్రీహరికోట,మార్చి28(జనంసాక్షి): భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిని దాటం. మరో కీర్తి కిరీటాన్ని షార్‌ అద్దుకుంది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి27(పీఎస్‌ఎల్‌వీ) నెల్లూరు …

రాజకీయ కురువృద్ధుడు వాజ్‌పేయికి అత్యున్నత పురస్కారం

ప్రోటోకాల్‌ పక్కనపెట్టి ఇంటికెళ్లిన రాష్ట్రపతి వాజ్‌పేయికి భారతరత్న అందజేసిన ప్రణభ్‌ న్యూఢిల్లీ,మార్చి27(జనంసాక్షి): మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయికి  భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం …

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

ద్రవ్య వినిమయ బిల్లుపై వాడివేడి చర్చ బిల్లుకు సభ ఆమోదం హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి):  తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర బ్జడెట్‌ సమావేశాలు 14 …

ఆంధ్రుల చెప్పులు, వైఎస్‌ బూట్లు నాకితే మంత్రి పదవులు

చిన్నారెడ్డిపై మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఫైర్‌ సోనియా దయవల్ల నాడు నాకు మంత్రి పదవి..చిన్నారెడ్డి అందరి తరపున విచారం వ్యక్తంచేస్తున్నా.. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఆపండి శాంతింపజేసిన సీఎం …

కుప్పకూలిన మరో ఫ్రాన్స్‌ విమానం

-సిబ్బందితో సహా 148 మంది మృతి పారిస్‌,మార్చి 24 (జనంసాక్షి):  మరో విమానం కుప్పకూలింది.  ఫ్రాన్స్‌లోని దక్షిణ భాగంలో ఎయిర్‌బస్‌ 320 విమానం కూలిపోయినట్టు తెలిసింది. విమానంలో …

తెలంగాణ జిగేల్‌!

-రాష్ట్రానికి కేంద్రం అదనపు విద్యుత్‌ కేటాయింపు -రాష్ట్రాన్ని హరితవనం చేద్దాం -రిజర్వు ఫారెస్టు విరివిగా మొక్కలు పెంచాలి -సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి 23 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర …

ప్రశాంతగా ఎమ్మెల్సీ పోలింగ్‌

-25న ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌ మార్చి 22 (జనంసాక్షి): తెలంగాణలోని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులతో …