Cover Story

కేసీఆర్‌ బస్తీబాట

పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు శ్రీఐడీహెచ్‌ కాలనీలో సీఎం పాదయాత్ర హైదరాబాద్‌,ఏప్రిల్‌30(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను సికింద్రాబాద్‌లోని …

ఇక స్వచ్ఛ హైదరాబాద్‌

– పేదలకు 2 లక్షల ఇళ్లు – నిరంతర విద్యుత్‌పై దృష్టి – సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌,ఏప్రిల్‌29(జనంసాక్షి):: ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వచ్ఛ హైదరాబాద్‌కు …

నేపాల్‌లో ఆకలి కేకలు

– మృతుల సంఖ్య 10వేల ఉండొచ్చు – ప్రపంచ దేశాలు ముందుకొచ్చి ఆదుకోవాలి -నేపాల్‌ ప్రధాని సుశీల్‌ కోయిరాలా ఖాట్మండ్‌,ఏప్రిల్‌28(జనంసాక్షి) భారీ భూకంపం ధాటికి సర్వం కోల్పో …

బంగారు తెలంగాణే లక్ష్యం

– తెలంగాణ సాధించా!.. నా జన్మ ధన్యమైంది – ఇంటింటికీ మంచి నీరు – ఇవ్వకపోతే ఓట్లడగా – యువతకు లక్ష ఉద్యోగాలు – 14వ వార్షికోత్సవంలో …

ఖాట్మండు కకావికలం

        2300కు పెరిగిన నేపాల్‌ భూకంప మృతుల సంఖ్య ముమ్మరంగా సహాయచర్యలు ఖాట్మండు చేరుకున్న భారత సహాయ బృందాలు పది లక్షల డాలర్ల …

నేపాల్‌ నేలమట్టం

      -కుప్పకూలిన చారిత్రాత్మక కట్టడాలు -మరుభూమిగా ఖాట్మండు -భూకంప తీవ్రతతో 1500 మంది మృతి – వేలాదిగా క్షతగాత్రులు – కొనసాగుతున్న సహాయ చర్యలు …

బంగారు తెలంగాణ దిశగా అడుగులు

సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలయ్యింది పరిశ్రమలకు అవసరమైన విద్యుత్‌, మౌలిక సదుపాయాలు ఏటా 9వేల చెరువుల్లో మరమ్మతుల లక్ష్యం ప్రకటించిన విధంగా జలాశయాలన్నీ పూర్తి చేస్తాం కృష్ణా నుంచి …

హైదరాబాద్‌ గులాబీమయం

– నేటి నుంచి టీఆర్‌ఎస్‌ ప్లీనరీ – ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు – పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్న ప్రతినిధులు హైదరాబాద్‌   ఏప్రిల్‌ 23 (జనంసాక్షి): హైదరాబాద్‌ ఎల్బీ …

ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వండి

-మీకు సకల సౌకర్యాలు కల్పించాం -మహేంద్ర కొత్త ప్లాంటు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ మెదక్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి): జహీరాబాద్‌లో ఉన్న మహీంద్రా కంపెనీ స్థానికులకు ఉద్యోగాలిచ్చి …

మన సత్తా చాటాలి

-దేశంలో తిరుగలేని శక్తిగా ఎదగాలి -ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసి తిరుగులేని శక్తిగా …