Cover Story

పేదల జీవితాల్లో మార్పులేదు

– పిల్లల్ని చదివించండి – రిక్షావాలకు అండగా ఉంటా – ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌18(జనంసాక్షి): ఎన్నో సంవత్సరాలపాటు దేశాన్ని పాలించినా.. పేదల జీవితాల్లో కాంగ్రెస్‌ ఎలాంటి …

హైదరాబాద్‌ చేరుకున్న సీఎం బృందం

చైనా పర్యటన విజయవంతం హైదరాబాద్‌ సెప్టెంబర్‌16(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెయనా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌ బృందానికి శంషాబాద్‌ విమానాశ్రయంలో మంత్రులు, …

తల్లడిల్లిన తాడ్వాయి

వరంగల్‌ జిల్లాలో ”ఎన్‌కౌంటర్‌” ఇద్దరు మావోయిస్టుల మృతి విద్యాసాగర్‌రెడ్డి, శృతిలుగా గుర్తింపు శృతి హైదరాబాద్‌లో ఎంటెక్‌ విద్యార్థిని ఏటూరు నాగారం  సెప్టెంబర్‌ 14(జనంసాక్షి): వరంగల్‌ జిల్లా తాడ్వాయి …

కల్లుపై సర్కార్‌ కళ్లు తెరవాలి

నిజామాబాద్‌లో రసాయన కు(క)ల్లు ముగ్గురు మృతి పిచ్చెక్కిన రోగులతో ఆస్పత్రి కిటకిట నేలపైనే చికిత్స వంద మందికి పైగా దవాఖానలో చేరిన రోగులు కల్లు మానండోయ్‌.. కండ్లు …

గ్రేట్‌ వాల్‌ను సందర్శించిన సీఎం బృందం

షెంజాన్‌కు చేరుకున్న కేసీఆర్‌ బీజింగ్‌ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం బీజింగ్‌ పర్యటన ముగించుకుని షెన్‌ జెన్‌ సిటీకి …

తెలంగాణలో పెట్టుబడికి పలు కంపెనీల ఆసక్తి

బీజింగ్‌లో  అయా సంస్థల ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ చర్చలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి): చైనా పర్యటనలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా ఉన్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో ఆయన పలు …

బీజింగ్‌లో సీఎం కేసీఆర్‌ బిజీబిజీ

వాండా కంపెనీ ప్రతినిధులతో సమావేశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌11(జనంసాక్షి): చైనాలో పర్యటిస్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రిం బీజింగ్‌ చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన చైనా రాజధాని …

హైదరాబాద్‌లో ఎల్‌ఈడీటీవీల తయారీ

సీఎం చైనా పర్యాటనలో కీలక ఒప్పందం హైదరాబాద్‌  సెప్టెంబర్‌10 (జనంసాక్షి) : హైదరాబాద్‌  నగరంలో ఎల్‌ఈడీ టీవీల తయారీకి రంగం సిద్ధ మైంది. చైనాకు చెందిన మాకేనా …

తెలంగాణలో పుష్కల అవకాశాలు

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ఓల సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. చైనా …

అన్నదాతలకు ఆత్మస్థైర్యం పెంచాలి

యంత్రాంగం కదలాలి.. రైతుల ఆత్మహత్యలు నివారించాలి మైక్రో ఫైనాన్సులను గ్రామాల్లోకి అనుమతించకూడదు మంత్రులు ఈటెల, కేటీఆర్‌ దిషానిర్దేశం కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : అన్న దాతలు ఆత్మస్థైర్యం …