Cover Story

ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేద్దాం

కార్యరంగంలోకి దూకండి నీటిపారుదలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): కృష్ణాగోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టుల పనులు సత్వరం పూర్తి చేయాలని సిఎం కెసిఆర్‌ ఇంజనీర్లతో చెప్పారు.   తెలంగాణ …

హైకోర్టును విభజిస్తేనే సంపూర్ణ తెలంగాణ

న్యూఢిల్లీ మార్చి 19 (జనంసాక్షి): హైకోర్టు విభజన జప్యంపై కరీంనగర్‌    ఎంపీ వినోద్‌ కుమార్‌ గళం విప్పారు. హైకోర్టును విభజిస్తేనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమౌతుందన్నారు.   అలాగే రైతుల …

హైకోర్టును విభజించండి

సభ ఏకగ్రీవ తీర్మాణం హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): హైకోర్టును విభజించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తామని లోక్‌సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి …

పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మండలి సీట్లు పెంచేందుకు నిర్ణయం హామీలు అమలు కాలేదు:సోనియా బిల్లులో ఏపీకి ప్రత్యేక హోదా లేదు:వెంకయ్య ముంపు మండలాలను ముంచేశారు తెలంగాణ కరెంటు వాటా ఎగబెట్టారు:వినోద్‌ న్యూఢిల్లీ,మార్చి17(జనంసాక్షి):  …

ముంపు మండలాలపై భగ్గుమన్న సభ

బడ్జెట్‌పై భట్టి విమర్శలు, తిప్పికొట్టిన ఈటెల హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): ముంపు మండలాల విలీన అంశంపై తెలంగాణ శాసనసభ భగ్గుమంది. ఈ అంశానికి సంబంధించి సభలో కాంగ్రెస్‌, తెరాస, భాజపా …

ఖబ్జాకోర్‌ ఖబర్దార్‌..!

హైదరాబాద్‌,మార్చి 16(జనంసాక్షి): నగరంలోని కబ్జాలను బయటకు తీయిస్తామని సీఎం కల్వ కుంట్ల చంద్రశేఖ ర్‌రావు  అన్నారు. ఆదివారం ఆయన  బస్తీబాటలో భాగంగా నగరంలోని నాగోల్‌ ప్రాంతంలో పర్యటించారు. …

మే నుంచి తెలంగాణలో కరెంటు కోతలుండవు

-తెలంగాణ ఇచ్చింది సోనియానే, తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే -సోనియా పేరు రాయకుండా తెలంగాణ పేరు లిఖించలేం – లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తాం – త్వరలో హైకోర్టు …

స్థానిక ప్రతినిధులకు భారీగా పెరిగిన వేతనాలు

హైదరాబాద్‌,మార్చి13: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కు సముచిత గౌరవాన్ని కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం వారి జీతాలను భారీగా పెంచింది. వారిపై సిఎం కెసిఆర్‌ జీతాల వరాలు కురిపం చారు. …

అట్టహాసంగా మిషన్‌ కాకతీయ

పలుగు పార తట్ట పట్టి మట్టిమనిషిగా కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు చెరువులే అడ్డా కావాలి అవినీతి కాంట్రాక్టర్లను సహించం..సీఎం కేసీఆర్‌ నిజామాబాద్‌,మార్చి12(జనంసాక్షి): బంగారు తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం …

హామీల ప్రతిబింబంగా తొలి బడ్జెట్‌

పన్నులు లేవు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఈటెల ప్రణాళిక వ్యయం రూ. 52,383కోట్లు ప్రణాళికేతర వ్యయం రూ. 63,306కోట్లు రెవెన్యూ మిగులు రూ. 531కోట్లు ద్రవ్యలోటు రూ.16,969 …