Cover Story

కాశ్మీర్‌లో ఎవరైనా భూములు కొనచ్చు

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన కేంద్రం శ్రీనగర్‌,అక్టోబరు 27(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌, లఢక్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏ పౌరుడైనా అక్కడ భూములు …

అక్షరాలా లక్ష ఇళ్లు

– ఫోటోలతో సహా ప్రదర్శిస్తాం – రాద్ధాంతం వద్దు – విపక్షాలకు మంత్రి కేటీఆర్‌ హితవు హైదరాబాద్‌,అక్టోబరు 26(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఇళ్లులేని …

శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్‌ ప్రారంభం

నాగర్‌కర్నూల్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో 1, 2 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి పునఃప్రారంభమైంది. విద్యుత్‌ ఉత్పత్తిని మంత్రి జగదీశ్‌ రెడ్డి, ట్రాన్స్‌ కో సీఎండీ …

కృష్ణానదిలో వేడుకగా తెప్పోత్సవం

విజయవాడ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కృష్ణానదిలో హంస వాహనంపై దేవతా మూర్తులను ఊరేగించారు. కరోనా నేపథ్యంలోనిబంధనలు పాటిస్తూ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో హంస …

ఈ ఒక్కసారికే మక్కలు కొంటాం

– రైతులు నష్టపోవద్దని నిర్ణయం – మద్ధతు ధర రూ.1,850 – మళ్లోసారి పంట వేయొద్దు – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి): వర్షాకాలంలో రైతులు మక్కలు …

ఉద్యమనేత.. నాయినికి అశ్రునయనాలతో వీడ్కోలు

  – ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు – పాడె మోసిన మంత్రులు కెటిఆర్‌, శ్రీనివాస గౌడ్‌ – భారీగా హాజరైన నేతలు, పార్టీ శ్రేణులు – నాయిని …

చెరువులు జర భద్రం

– అప్రమత్తంగా ఉండండి – ప్రత్యేక బృందాలతో ఎప్పటికప్పుడు పరిశీలించండి – వందేళ్లలో పెద్దవాన కురిసింది. – అందర్నీ ఆదుకుంటాం – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,అక్టోబరు …

వరద బాధితుల్ని ఆదుకుంటాం

– నగరంలో మంత్రి కేటీఆర్‌ విస్తృత పర్యటన – అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని భరోసా – పలు ప్రాంతాల్లో బాధితులకు చెక్కుల పంపిణీ హైదరాబాద్‌,అక్టోబరు 20(జనంసాక్షి): నగరంలోని …

హైదరాబాద్ పై దుష్ప్రచారం ఆపండి

వానలతో ఆగం కాదు.. ఏడ్పులతో అభివృద్ధి ఆగదు… * నగరంలో 1908 తర్వాత భారీ వర్షాలు, ఉప్పొంగిన మూసి * ఘట్ కేసర్ లో 32.3 సెం.మీ. …

హైదరాబాద్‌ అతలాకుతలం

భారీ వర్షంతో నీటమునిగిన భాగ్యనగరం నీట మునిగి కొట్టుకుపోయిన కార్లు, టూ వీలర్లు నీట మునిగిన పలు కాలనీలు..సహాయం కోసం ఎదురుచూపు పలుచోట్ల ప్రజలను సహాయక శిబిరాలకు …