Featured News

లోకేష్ ను అరెస్టు చేస్తారేమో బ్రాహ్మణి అనుమానం

అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబు చేసిన తప్పా?లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి

తుక్కుగూడకు బయలుతేరిన చెన్నూర్ మండలకాంగ్రెస్ నాయకులు

చెన్నూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి);మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ MLC కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షులు సురేఖ,పీసీసీ సభ్యులు నూకల రమేష్ ఆదేశాలమేరకు …

కృష్ణమ్మ ప్రవాహం ఒక మహాద్భుత జలదృశ్యం

కృష్ణా నీళ్ల కలశంతో ఊరేగింపు వెంకటేశ్వరస్వామి కి అభిషేకం నేడు, రేపు గ్రామగ్రామాన దేవుళ్లకు కృష్ణానీటితో అభిషేకాలు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి …

పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది

రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ , రూరల్ సెప్టెంబర్ 17: జనం సాక్షి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి …

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ కె. సృజన

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 17 (జనం సాక్షి); తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. సృజన జిల్లా …

ప్రపంచ సృష్టికర్త అయిన విశ్వకర్మ ప్రతిఒక్కరికీ పూజ్యుడు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి బ్యూరో సెప్టెంబర్17 (జనం సాక్షి) చేతివృత్తులు, హస్త కళలకు ఆది గురువు, ప్రపంచ సృష్టికర్త అయిన …

*ప్రతి ఒక్కరూ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి

జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, వనపర్తి లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ జిల్లా ప్రజలందరికీ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు …

వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలి

* వినాయక విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి టేకులపల్లి,సెప్టెంబర్ 17(జనంసాక్షి): టేకులపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులు పోలీసుల …

తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 అనేది ఒక విశిష్టమైన రోజు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి బ్యూరో సెప్టెంబర్17 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 అనేది ఒక విశిష్టమైన రోజని …

వైద్య సేవలు అందకపోవడంతో ఒకరు మృతి..

నర్సంపేట (జనం సాక్షి) నర్సంపేట ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. …