Featured News

ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగింది.. జాతీయ సమైక్యతా దినోత్సవంలో సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: నిరుపేదలందరికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నదే బీఆర్‌ఎస్‌  ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పారు. పేదల …

సమైక్య భారతాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర యైటింక్లయిన్ కాలని సెప్టెంబరు 17 (జనంసాక్షి): ఒకప్పుడు సంస్థానంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర భారత దేశంలో విలీనమై నేడు ప్రత్యేక …

భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక . ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి) జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణం …

కేసిఆర్ నాయకత్వంలో*దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 17.(జనం సాక్షి). ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని రాష్ట్ర ప్రణాళిక …

  ఓ పాపా లాలీ.. జన్మకే లాలి.. వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 17 (జనం సార్)పసి ప్రాణానికి సైతం తెలిసు తాను ఒక సంరక్షణ కలిగిన హస్తాలలో …

    బిజెపికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు పొందుర్తి నాయకులు రాజంపేట్ సెప్టెంబర్ 16 (జనంసాక్షి)కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో రాజంపేట్ మండలం పొందుర్తి గ్రామం …

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న తుమ్మల

హైదరాబాద్‌(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ చీప్‌ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన …

దేశం పీచేముఢ్‌

` మోదీ పాలన తిరోగమనం ` సీడబ్ల్యూసీ ఫైర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): అణగారిన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి, ఆహార భద్రతను పదిలపరిచేందుకుగానూ కులగణనతోపాటు జనాభా లెక్కల ప్రక్రియ …

భారీగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి బయలుదేరిన ప్రజలు, గద్వాల ఎమ్మెల్యే  గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 16 (జనసాక్షి);పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు …

  ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు దేవరకొండ సెప్టెంబర్ 16 జనం సాక్షి :-ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షతులై బిఆర్ఎస్ …