Featured News

జాబ్‌మేళాలు నిర్వహించడం సంతోషం

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌  (జనం సాక్షి):   : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌ (TASK) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను ఎమ్మెల్సీ కవిత …

ఇండోనేషియా తీరం లో సునామీ హెచ్చరికల్లేవ్‌

బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 …

అరుణాచల్‌, అక్సాయిచిన్‌ మావేనంటూ మళ్లీ చైనా కవ్వింపు!

బీజింగ్‌: చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్‌లో భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్ (Arunachal pradesh)‌, ఆక్సాయ్‌ చిన్‌ (Aksai chin) తమ దేశంలో భాగమేనని …

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌   (జనం సాక్షి): శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్‌పోర్ట్‎లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు …

అయోవా – తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

అమెరికా  (జనం సాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ వ్యసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ …

రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌కు సుమారు మూడు మీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు

బెంగుళూరు జనం సాక్షి :  చంద్ర‌యాన్‌-3కి చెందిన రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్(Rover Pragyan) ప్ర‌స్తుతం మూన్‌పై వాక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ రోవ‌ర్ వెళ్తున్న దారిలో …

‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్‌కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి

వాష్టింగ్టన్‌: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ …

మంత్రి కొప్పుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు

జగిత్యాల  జనం సాక్షి : సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌(Minister Koppula) …

టీ-9 టికెట్లు తాత్కాలికంగా నిలిపివేత‌..

 హైద‌రాబాద్  జనం సాక్షి : రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. రేపటి …

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

మహబూబాబాద్‌  జనం సాక్షి : బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా …