చైన్నై:కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరానికి గురువారం మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలౌన పిటిషన్ తోసిపుచ్చాలని చేసుకున్న విజ్ఞప్తిని న్యాయస్థానం కొట్టివేసింది. విచారణను …
హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గల సత్యం కంప్యూటర్స్ కంపెనీ ప్రమోటర్ల కుంటుంబ సభ్యుల ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, ఉభయ …
హైదరాబాద్్ : ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని విచారించేందుకు సీబీఐకి మార్గం సుగమమైంది. శ్రీలక్ష్మీను విచారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి గురువారం అనుమతి …
ఏఆర్ఎస్సై , ఏఎస్సై దుర్మరణం ఆలంపూర్, జూన్ 6 (జనంసాక్షి): ఆలంపూర్ టోల్ప్లాజా వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందారు. …
హైదరాబాద్ :అక్రమాస్తుల కేసుల అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగో రోజు కూడా విచారించారు. ఉదయం చంచల్గూడ జైలు నుంచి …
హైదరాబాద్, జూన్ 5 (జనంసాక్షి) : రాష్ట్రంలో జరుగుతున్న 18 స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధిక మొత్తంలో డబ్బు పట్టుబడ్డట్లు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ పేర్కొన్నారు. …
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మంగళవారం అణుసామర్థ్యం కల హతాఫ్-7 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దీని లక్ష్యదూరం 700 కి.మీ. భారత్ లోతట్టు లక్ష్యాలను ఇది ఛేదించగలదు. 30 …