Featured News

వాటా ఆస్తి కోసం.. హత్య

మరిదిని హత్య చేసిన వదిన..  వికారాబాద్ : మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు వస్తుందని హత్య చేయించింది ఓ వదిన. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా …

‘ఒక్క సిరీస్‌ ఫలితం మా జట్టు ఫామ్‌ను చూపించదు: వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌

నాగ్‌పూర్‌: ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భారత్‌ 1–3 తేడాతో పరాజయం పాలైంది. దాంతో జట్టులో ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శనపై పలు రకాల విశ్లేషణలు …

ముంబయి విజయంలో భాగస్వాములు కావాలి.. సంజయ్‌ పాటిల్

 బీసీసీఐ ఆదేశాల మేరకు భారత స్టార్ క్రికెటర్లు దేశవాళీ బరిలోకి దిగారు. రంజీ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌లో ఆడారు. వీరిలో రవీంద్ర జడేజా, శుభ్‌మన్‌ గిల్ మాత్రమే …

వ‌రల్డ్టైటిల్ గెలిచిన ప్ర‌జ్ఞానంద‌

టైబ్రేక‌ర్‌లో గుకేశ్‌పై ప్ర‌జ్ఞానంద అద్భుత విజ‌యం ఇటీవ‌ల వ‌రల్డ్ టైటిల్ ఛాంపియ‌న్‌షిప్ గెలిచిన డీ గుకేశ్‌కు మ‌రో భార‌త గ్రాండ్‌మాస్ట‌ర్ ప్ర‌జ్ఞానంద తాజాగా ఝుల‌క్ ఇచ్చాడు. ప్ర‌పంచ …

యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య యుద్ధానికి సై : ట్రంప్

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాపై భారీగా సుంకాలు …

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా …

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్

హరీశ్ కుమార్ గుప్తాకు అదనపు డీజీపీ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ నెల 31న పదవీ విరమణ …

నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు

శ్రీకాళహస్తి ఆలయంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపారన్న ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం కోసం ఒక …

హైదరాబాద్‌లో మరో రెండు ఐటి పార్కులు

హైటెక్‌ సిటీ తరహాలో నిర్మిస్తాం వందకోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన ‘డ్యూ’ సాప్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన ఐటిశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఇప్పుడు వచ్చినన్ని పెట్టుబడులు గత …

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయకమిటీ

నలుగురు ఉన్నతాధికారులతో నియామకం ` వారంలోపు నివేదిక సమర్పించాలి ` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని …

తాజావార్తలు