Featured News

రెండో విడతలోనూ సత్తాచాటాం

` పంచాయితీ ఎన్నికలతో కాంగ్రెస్‌ పతనం ` ప్రభుత్వ మోసాలతో ప్రజలు విసుగెత్తారు ` రేవంత్‌ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టం ` పార్టీ శ్రేణులకు …

మరో వివాదంలో నితీశ్‌

` మహిళ హిజాబ్‌ లాగిన బీహార్‌ సీఎం ` సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఘటన ` ఇది ఆయన మానసిక చర్యను తెలియజేస్తోంది ` కాంగ్రెస్‌, ఆర్జేడీ …

ప్రజాపాలనకే పల్లెల ఓటు

`కాంగ్రెస్‌ పాలనకు గ్రామీణ ప్రజలు పట్టం కడుతున్నారు ` భారీగా నమోదవుతున్న ఓటింగే అందుకు నిదర్శనం ` ప్రజాస్వామ్యయుతంగా పంచాయతీ ఎన్నికలు:మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌(జనంసాక్షి): స్థానిక …

రూపాయి మరింత పతనం

` డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి విలువ ` మరో 26 పైసలు పతనమై రూ.90.75కు చేరిక ముంబయి(జనంసాక్షి): రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో …

జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పునర్విభజన హైకోర్టుకు..

` సవాల్‌ చేస్తూ రాంనగర్‌ వాసి పిటిషన్‌ ` నేడు విచారణ జరపనున్న ధర్మాసనం హైదరాబాద్‌(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌లోని …

మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

` ముగిసిన ఆఖరి విడత ప్రచారం.. రేపు ఓటింగ్‌.. ` ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్‌ ` మధ్యాహ్నం నుంచి ఫలితాల ప్రకటన …

కమిటీ బలపరిచిన అభ్యర్థి నారాయణమ్మ నర్సింహులు ఘన విజయం

పెద్ద ధన్వాడ గ్రామంలో నమోదైంది. పెద్ద ధన్వాడ గ్రామ పంచాయతీకి (జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం) నరసింహులు నారాయణమ్మ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ప్రధాన వివరాలు: …

కమిటీ బలపరిచిన అభ్యర్థి నారాయణమ్మ నర్సింహులు ఘన విజయం

పంచాయతీ పోరులో ప్రజాపాలనవైపే ప్రజలు

` ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం.. ` ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం ` రూ.5లక్షల నష్టపరిహారం చెక్‌ను కుటుంబానికి అందజేసిన మహేష్‌ కుమార్‌ …

యాదవుల హృదయంలో రేవంత్‌ రెడ్డి ఎప్పటికీ నిలిచిపోతారు

` సదర్‌ను తెలంగాణ ప్రభుత్వ పండుగగా గుర్తించడంపై అఖిలేష్‌ యాదవ్‌ హర్షం ` సీఎం రేవంత్‌తో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి భేటి హైదరాబాద్‌(జనంసాక్షి):యాదవ్‌లకు ఎంతో ఇష్టమైన సదర్‌ను …