యూపీఎస్సీ కీలక మార్పులు ఇవే..

న్యూఢిల్లీ(జనంసాక్షి):అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలో యూపీఎస్సీ ఈసారి కీలక మార్పులు చేసింది. పరీక్షల్లో మోసాన్ని నివారించేందుకు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపును తప్పనిసరి …

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్..

` మావోయిస్టు నేత ఉదమ్ సింగ్ మతి చర్ల(జనంసాక్షి):బీజాపూర్ జిల్లా తర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్లటూన్`30 కమాండర్ …

అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో భారత్ పరపతి పెరిగింది

` ఈ ట్రేడ్ డీల్‌తో భారత్ మరింత బలం పుంజుకుంది ` దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు ` దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది …

ప్రధాని సభకొచ్చే ధైర్యం లేదా?

` నవరణే పుస్తకంపై సమాధానం చెప్పాలి ` రాహుల్, ప్రియాంక డిమాండ్ న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇంకా ప్రచురణ కాని నరవణె రాసిన పుస్తకాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు …

హైదరాబాద్ ` బెంగళూరు ఏ 2 గంటలు

` హైస్పీడ్ కారిడార్‌తో పూర్తైతే ఘననీయంగా తగ్గనున్న ప్రయాణసమయం ` హైదరాబాద్ నుంచి చెన్నై, పుణె, బెంగళూరుకు 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయి ` కేంద్ర రైల్వే …

కొండదిగిన వెండి రూ.లక్ష క్షీణించిన కిలో ధర

రూ.21,860 తగ్గిన 10 గ్రాముల బంగారం న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో …

అధికారంలోకి వస్తే.. 45 రోజుల్లో సరిహద్దుల్లో కంచె నిర్మిస్తాం

` మమతా బెనర్జీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సరిహద్దు భద్రతా చర్యలను అడ్డుకుంటోంది ` అమిత్ షా కోల్‌కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతత్వంలోని తణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై …

ఐటీ మినహాయింపులపైనే అందరి చూపు

` నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలాసీతారామన్ ` ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం న్యూఢిల్లీ(జనంసాక్షి): కేంద్రమంత్రి నిర్మలా సీతరామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశ …

పెంచికల్ పేట్, రానాపూర్, గుండారం లో గద్దెనెక్కిన సమ్మక్క, సారక్కలు

                మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్, గుండారం …

వికసిత్ భారత్ వైపు దేశం పయనిస్తోంది

` పదేళ్లలో పేదల కోసం 4కోట్ల ఇళ్ల నిర్మాణం ` జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు ` వందేభారత్, అమత్ భారత్ రైళ్ల ద్వారా …