ఖమ్మం
హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతం.హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతం.
కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన- బట్టా విజయ్ గాంధీ బూర్గుంపహాడ్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) భావి భారత ప్రధాని అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రకి స్ఫూర్తిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టి పి సి సి) నేతృత్వంలో తెలంగాణా వ్యాప్తంగా కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ … వివరాలు
బాధ్యతలు చేపట్టిన టేకులపల్లి ఎస్సై రమణారెడ్డికి అభినందనలు
టేకులపల్లి, ఫిబ్రవరి 14( జనం సాక్షి ): నూతనంగా టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి. రమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సన్మానించి అభినందనలు టేకులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ సరిత తెలిపారు. సోమవారం టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గా రమణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ సరితతో పాటు పి. … వివరాలు
గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
టేకులపల్లి, ఫిబ్రవరి 3 (జనం సాక్షి ): ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయుల ఖాళీలలో గిరిజన అభ్యర్థులతో మాత్రమే నియామకాలు, పదోన్నతులు చేపట్టాలని,పదోన్నతులలో అడిక్వసి నిబంధనను తొలగించాలని,బదిలీలను వేరువేరు యూనిట్లుగా జరపాలని డిమాండ్ చేస్తూ అన్ని ఐటీడీఏ కార్యాలయాల ఎదుట శనివారం గిరిజన ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ధర్నాకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టిపిటిఎఫ్ భద్రాద్రి జిల్లా … వివరాలు
దుష్ప్రచారాలను నమ్మవద్దు
– జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్ధులు అంతా క్షేమం ఖమ్మం .(జనం సాక్షి) : ఖమ్మం జిల్లా పాలేరు జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్ధులకు వాంతులు, విరోచనాలు అయి అస్వస్థతకు గురి అయినారు. అయితే ఈ సంఘటనపై ఈరోజు సామాజిక మాధ్యమాలలో (సోషల్ మీడియాలో) దుష్ప్రచారం జరిగింది. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో మా విద్యాలయ తరుపున చింతిస్తున్నాము … వివరాలు
బిఆర్ఎస్ సభకు భారీగా తరలిన జనం
– ఖమ్మం లో బిఆర్ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి – బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు అశ్వారావుపేట జనవరి18 (జనం సాక్షి) : ఖమ్మం లో జరిగే బి ఆర్ ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భవ సభను విజయవంతం చేయాలని అశ్వారావుపేట బిఆర్ఎస్ పార్టీ మండల … వివరాలు
ఖమ్మం సభతో తెలంగాణ, కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలి: మంత్రి హరీశ్ రావు
ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్కు ఈ సభ చాలా ముఖ్యమని చెప్పారు. ఇది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని వెల్లడించారు. ఈ సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ … వివరాలు
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాధవి రెడ్డి.
ఖమ్మం తిరుమలాయపాలెం (డిసెంబర్14) జనం సాక్షి.మండల పరిధిలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నాయకురాలు రామ సహాయం మాధవి రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యుల ఓదార్చారు. తొలత జల్లెపల్లి గ్రామానికి చెందిన దువ్వ రమేష్, రేణుక, భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా … వివరాలు
ఈ నెల 17 నుండి పెనుబల్లి రామాలయంలో ధనుర్మాస పూజలు
పెనుబల్లి, డిసెంబర్ 14(జనం సాక్షి) పెనుబల్లి శ్రీకోదండరామాలయంలొ డిసెంబర్ 17 నుండి ధనుర్మాస పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు, ఈ నెల 16 నుండి ప్రారంభమగు ధనుర్మాసం సందర్బంగా ప్రతీరోజు తిరువారదన కైంకర్యములు డిసెంబర్ 17 నుండి జనవరి 14 వరకు ఆలయంలొ రోజు ఉదయము గం.5:30నిలకు తిరుప్పావై సేవా, శ్రీగోదారంగనాథ అష్టోతరములు, … వివరాలు
కట్టంకూరి లక్ష్మయ్య పార్దివదేహానికి నివాళులార్పించిన రజక సంఘం నాయకులు రఘునాథ పాలెం
కొత్తగూడెం గ్రామ సమైక్య రజక సంఘం నాయకులు కట్టంకూరి లక్ష్మయ్య అకాల మరణం పొందారు. కొత్తగూడెం లోని ఆయన నివాసం వద్ద ఉంచిన పార్థివదేహానికి రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులార్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప, సానుభూతి ని తెలియజేసారు. … వివరాలు
ఈపి టెక్నిషియన్స్ విజ్ఞప్తి
ఈపి టెక్నిషియన్స్ కౌన్సెలింగ్-టిటిసీ లో ట్రియనింగ్ పూర్తి కాగానే కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇస్తారు,ఈ ప్రక్రియ ఎన్నో సంవత్సర ల నుండి కొనసాగుతుంది, కానీ కౌన్సెలింగ్ లేకుండానే 56,57 (ఫిట్ )33,34 (ఈఎల్ఈ ) బ్యాచ్ లకు టెంపరరీ పోస్టింగ్ ఇచ్చి నట్లు షో చేస్తూ మమ్ములను మభ్యపెడుతూ, వారికి పెరిమినెంట్ పోస్టింగ్ అని వారికి … వివరాలు