ఖమ్మం
ఐటీని సద్వినియోగం చేసుకోండి
– యువతకు కేటీఆర్ పిలుపు ఖమ్మం,డిసెంబరు 7 (జనంసాక్షి):పెద్ద నగరాలు, పట్టణాలనకు పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లా కేంద్రాలు, గ్రావిూణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐటీ హబ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఐటీ హబ్తో పాటు దాదాపు రూ.150కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను … వివరాలు
గ్రేటర్ ఊపులో సరికొత్త వ్యూహాలు
ఖమ్మం,వరంల్ కార్పోరేషన్లపై దృష్టి వరంగల్,డిసెంబర్5 (జనంసాక్షి) : గ్రేటర్ ఊపులో ఉన్న బిజెపి నేతలు ఇక రానున్న వరంగల్ కార్పోరేషన్, ఖమ్మం స్థానాలపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు అప్పుడే చర్చలు మొదలు పెట్టారు. దుబ్బాక తరవాత గ్రేటర్ వంటి వరుస విజయాలు పార్టీ శ్రేణుల్లో కదనోత్సా హం వెల్లివిరిస్తున్నది. దుబ్బాక ఉప … వివరాలు
దళారుల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు
పక్కాగా చర్యలు తీసుకున్న పౌరసరఫరాల అధికారులు ఖమ్మం,డిసెంబర్3 (జనంసాక్షి) : ఈ వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేసింది. రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పలు సూచనలు … వివరాలు
క్లీనర్ను హత్య చేసిన లారీ డ్రైవర్
స్వల్ప వివాదంతో క్లీనర్ హత్య శవంతో సహా ఖమ్మం జిల్లా పోలీసులకు లొంగిన డ్రైవర్ ఖమ్మం,నవంబర్15(జనంసాక్షి): తనతోపాటు విధుల్లో ఉన్న లారీ క్లీనర్ను డ్రైవర్ ఇనుపరాడ్తో కొట్టి, కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. కాకినాడకు చెందిన వీరిద్దరూ కరీంనగర్కు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. … వివరాలు
నేడు భద్రాద్రి జిల్లాలో పువ్వాడ పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్27(జనంసాక్షి): రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 7:30కు ఖమ్మంలో ప్రారంభమై 10:30కు కరకగూడెం మండలాన్ని చేరుకుంటారు. అక్కడ ఆర్అండ్బీ రోడ్డు నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, 11 గంటలకు మణుగూరు మండలంలో రామానుజవరం నుంచి పగిడేరు వరకు రహదారి నిర్మాణ … వివరాలు
సింగరేణిపై పట్టుకోసం బిజెపి నేతల నజర్
కార్మిక సంఘం బలోపేతం కోసం ప్లాన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న నేతలు ప్రతివ్యూహంతో సాగుతున్న టిఆర్ఎస్ నాయకులు కొత్తగూడెం,అక్టోబర్26(జనంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతంగా సింగరేణిపై బిజెపి దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి పరిధిలో పట్టుకోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతం వెంట విస్తరించి ఉన్న కొమురంభీం … వివరాలు
సింగరేణి కార్మికుల వేతనాలు పెంచాలి
పదోన్నతులతో పాటు ఖాళీల భర్తీ చేపట్టాలి కొత్తగూడెం,అక్టోబర్21 ( జనం సాక్షి): పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సింగరేణి కార్మికుల వేతనాలు యాభై శాతం పెంచాలని, పింఛన్ను 40 శాతం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికులకు పదోన్నతులు కల్పించి, క్లరికల్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూలేని విధంగా కోట్లకు పైగా లాభాలు … వివరాలు
సుజాతానగర్ టిఆర్ఎస్లో విభేదాు
స్థానిక నేతల్లో ఫ్లెక్సీ గొడవ భద్రాద్రి కొత్తగూడెం,జూన్18(జనంసాక్షి): అధికార పార్టీ టిఆర్ఎస్ లో వర్గ విభేదాు తారాస్థాయికి చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన జగం వెంకట్రావు అభిమాను సీఎం కేసీఆర్, కేటీఆర్ , … వివరాలు
వ్యాధు ప్రబకుండా చూసుకోవాలి
ఖమ్మం,జూన్15(జనంసాక్షి): వర్షాకాం దృష్ట్యా గ్రామాల్లో సీజనల్ వ్యాధు ప్రబకుండా జాగ్రత్తు, చర్యు చేపట్టాని కలెక్టర్ ఆర్వీకర్ణన్ ఆదేశించారు. నీరు న్వి ఉండకుండా జాగ్రత్తు తీసుకోవాని గ్రామస్తుకు సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాను పరిశుభ్రతను పాటించాన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధు నియంత్రణకు ప్రజాప్రతినిధు కృషి చేయాన్నారు.హరితహారం కోసం మొక్క సంరక్షణను బాధ్యతగా నిర్వహించాని … వివరాలు
పంట చిరునామాగా ఖమ్మం నివాలి
నియంత్రిత వ్యవసాయంతో ముందుకు సాగాలి రైతు అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ ఖమ్మం,మే30(జనంసాక్షి): ఖమ్మం జిల్లా సమగ్ర పంటకు చిరునామాగా నివాని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రైతు చుట్టూనే ప్రభుత్వ పాన కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఏది చేసినా రైతు కోణం నుంచే ఆలోచన చేస్తున్నారన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెంగాణ … వివరాలు