Main
దీక్షిత్ కిడ్నాప్ కథ విషాదాంతం
– బాలుడిని చంపి పెట్రోల్తో తగులబెట్టిన కిడ్నాపర్లు – కిడాప్ చేసిన గంటలోనే చంపేసినట్లు ఎస్పీ వెల్లడి – ఈజీ మనీ కోసం ఘాతుకానికి పాల్పడిన దుండగులు మహబూబాబాద్బ్యూరో,అక్టోబరు 22(జనంసాక్షి): దీక్షిత్ కిడ్నాప్ వ్యవహారం విషాదంగా ముగిసింది. కిరాతకులు బాలుడిని చంపి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మహబూబాబాద్లో కిడ్నాప్ అయిన దీక్షిత్ రెడ్డి పాలిట మేనమామ … వివరాలు
జిల్లాకు పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి….. డీఈవో గోవిందరాజులు
నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో విద్యార్థులకు ఎ లాంటి అసౌకర్యాలు కలగకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లను ప్రారంభిస్తున్నట్లు డిఇఓ తెలిపారు మంగళవారం నాగర్ కర్నూలు పట్టణంలోని ఉయ్యాలవాడ మాడ్రన్ బీఈడీ కళాశాలలో ఏర్పాటుచేసిన పాఠ్యపుస్తకాల గోడౌను డిఇఓ గోవిందరాజులు పరిశీలించారు. ఈ … వివరాలు
రాష్ట్ర గవర్నర్ తమిళీసై సుందర రాజన్ కలిసిన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ
మహబూబాబాద్ రూరల్ డిసెంబర్ 19 (జనం సాక్షి): జిల్లా నలుమూలల నుండి లంబాడీల ఐక్య వేదిక పది మంది తో కుడిన రాష్ట్ర కమిటీ “ఐక్య వేదిక రాష్ట్ర ప్రతినిధి” బృందంతో రాష్ట్ర గవర్నర్ తమిళీసై సుందరరాజన్ ని ఈ రోజు 19/12/2019 నాడు, సమయం 11:30 లకు కలిసి ముఖ్యం జనాభా దామాషా … వివరాలు
వ్యాధుల సంక్రమణపై సర్వే
ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ మహబూబ్నగర్,నవంబర్8 (జనం సాక్షి) : అసంక్రమిత వ్యాధుల గుర్తింపునకు సంబంధించి 30 ఏళ్లకు పైబడిన వారితో ఇంటింటికి వెళ్లి ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు గత ఫిబ్రవరి 1 నుంచి సర్వే చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ సర్వేతో వ్యాధి గ్రస్తులను గుర్తించి ముందస్తుగానే వారికి అవగాహన కల్పించి వ్యాధుల … వివరాలు
మిషన్ భగీరథతో సకాలంలో నీరు
కోటి రూపాయల విద్యుత్తు బిల్లు ఆదా మహబూబ్నగర్,అక్టోబర్4(జనంసాక్షి): మిషన్ భగీరథ పథకం అమలుతో పాలమూరు పురపాలక సంఘానికి నెలకు కోటి మేర విద్యుత్తు బిల్లులు ఆదా అవుతాయి. ప్రస్తుతం పట్టణానికి రామన్పాడ్, కోయిలసాగర్ పథకాల ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయి. పట్టణానికి 65 కిలోవిూటర్ల దూరంలో ఉన్న రామన్పాడు నుంచి నాలుగు జలాశయాల గుండా నీళ్లు … వివరాలు
రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆశ్రమం కూల్చివేత
యాదాద్రి, సెప్టెంబర్24 జనం సాక్షి : రింగ్ రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని యాదాద్రిలో అధికారులు కూల్చివేశారు. రాత్రికిరాత్రే ఆశ్రమాన్ని తొలగించారు. కొండ చుట్టూ వేస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అడ్డు వస్తుండడంతో ఆశ్రమాన్ని తొలగించాలని అధికారులు గతంలోనే నిర్ణయించారు. దానికిగాను కోటిన్నర రూపాయల పరిహారం అప్పట్లోనే చెల్లించింది … వివరాలు
డెంగీ వ్యాధిపై భయాందోళన చెందవద్దు
– మంత్రి శ్రీనివాస్గౌడ్ – మహబూబ్నగర్ ప్రభుత్వాస్పత్రిని తనిఖీచేసిన మంత్రి మహబూబ్నగర్, సెప్టెంబర్5 (జనం సాక్షి ) : డెంగీ వ్యాధిపై ప్రజలు భయాందోళన చెందవద్దని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వైరల్ జ్వరాలే అధికంగా ఉన్నాయని, వాటిని డెంగీ జ్వరంగా భావించి ప్రజలు భయపడుతున్నారన్నారు. మహబూబ్ నగర్ జిల్లా … వివరాలు
అసౌకర్యాలతో రెడ్యాల ఆశ్రమ పాఠశాల
సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పట్టించుకోని జిల్లా అధికారులు మహబూబాబాద్ బ్యూరో ఆగస్టు20 (జనంసాక్షి):మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఐటిడిఎ ద్వారా చేపడుతున్న ఆశ్రమ పాఠశాలల నిర్వహణ జిల్లా అధికారుల నిర్లక్ష్యం మూలంగా అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది.మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో … వివరాలు
జూరాలతో తీరనున్న నీటి సమస్యలు
పంటలకు ఢోకా లేదంటున్న అధికారులు మహబూబ్నగర్,ఆగస్ట్17 (జనం సాక్షి) : ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను తీర్చుతున్న జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈసారి తుంగభద్రకు వరద నీరు రావడంతో తొలిసారిగా 750 క్యూసెక్కుల వరద నీటిని మొదటి పంపు ద్వారా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. మూడు రోజులుగా కాల్వల్లోకి నీరు తుమిళ్ల వెలుతుంది. … వివరాలు
యురేనియం తవ్వకాల ఆలోచన విరమించాలి
నల్లమల అడవులను రక్షించాలి పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్ మహబూబ్నగర్,జూలై30 (జనం సాక్షి) : నల్లమల అడవుల్లో యురేనియం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. ఇక్కడ యురేనియం తవ్వకాల వల్ల జనజీవనం చిద్రం అవుతుందని అన్నారు. అమెరికా లాంటి దేశాలే యురేనియంపై నిషేదం విధించాయన్నారు. అయినా … వివరాలు