Main

11నుండి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు. డీఈఓ గోవిందరాజులు

.11నుండి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు. డీఈఓ గోవిందరాజులు.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి3(జనంసాక్షి): విద్యాశాఖ ఆధ్వర్యంలో డ్రాయింగ్, టైలరింగ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ గోవిందరాజులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.పరీక్షల నిర్వహణకు జిల్లా కేంద్రంలో 4 కేంద్రాలు ఏర్పాటుచేయగా, డ్రాయింగ్ లోయర్ … వివరాలు

ఐమాన్ బనానా ఫ్రీజర్ యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల ఆర్ సి ,జనవరి 10 (జనం సాక్షి). ఈరోజు గద్వాల్ జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ లో  బనానా ఫ్రూట్ ఎసి గోదాం షాప్ ను ప్రారంభం చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి .అనంతరం ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది. షాప్ యజమాని … వివరాలు

దిగ్విజయ్ సింగ్ తో సుప్రీంకోర్టు అడ్వకేట్ కొమిరెడ్డి కరం చంద్ భేటీ

మెట్పల్లి టౌన్,డిసెంబర్ 23, జనంసాక్షి : కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో సుప్రీంకోర్టు అడ్వకేట్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీడర్ కొమిరెడ్డి కరంచంద్ నేడు హోటల్ తాజ్ కృష్ణ లో భేటీ అయ్యారు. ఆయన నేడు మెట్పల్లిలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దిగ్విజయ్ … వివరాలు

-జిల్లా పరిషత్ నూతన జడ్పి చైర్పర్సన్ గా శాంతకుమారి ఏక గ్రీవ ఎన్నిక.

-తిమ్మాజీపేట జడ్పి టిసి ప్రతిపాదించగా, బలపరిచిన పెద్దకొత్తపల్లి జడ్పిటిసి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్22(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ నూతన జడ్పి చైర్పర్సన్ గా ఉరుకొండ మండలం జడ్పిటిసి శాంతకుమారి ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ప్రకటించారు.గురువారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య … వివరాలు

ఐటిఐ కళాశాల ప్రారంభమై 12 సంవత్సరాలు కావస్తున్న నేటికీ సొంత బిల్డింగు లేని దుస్థితి

-నియోజకవర్గంలో విద్యాభివృద్ధిపై నిర్లక్ష్యం   -గొంగళ్ళ రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గద్వాల ప్రతినిధి డిసెంబర్ 21 (జనంసాక్షి):-గద్వాల నియోజకవర్గంలో ఐ.టి.ఐ కళాశాల అకాడమిక్ సంవత్సరం 2011లో ప్రారంభమైన నేటికీ సొంత భవనం లేని పరిస్థితి ఉన్నదని,నూతన భవన నిర్మాణం కోసం 2017 లో 4 కోట్లు వెచ్చించి,కాంట్రాక్టర్ తో … వివరాలు

అవయవ దానం చేసిన మృతుడు వెంకటేష్ కుటుంబ సభ్యులు.

              గద్వాల ప్రతినిధి డిసెంబర్ 16(జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి జూనియర్ కళాశాల యాజమాన్యం ఒత్తిడి, అవమానం భరించలేక ఊరి వేసుకున్న ధరూర్ మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాడు మల్లేష్ కుమారుడు విద్యార్థి వెంకటేష్ కర్నూలు నందు వైద్య చికిత్స పొందుతూ తెల్లవారుజామున … వివరాలు

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలి – సీపీఐ డిమాండ్

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేసి డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని మండల తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ఈసందర్బంగా మండల ఇంచార్జి కర్రెప్ప మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, సమక్షేమం కొరకు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలను … వివరాలు

వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన.

  మల్దకల్ డిసెంబర్ 14 (జనంసాక్షి):– గద్వాల జిల్లా మల్డకల్ మండలo పాల్వాయి గ్రామం లో చైల్డ్ ఫండ్ ఇండియా మరియు జిల్లా లెప్రసి సంస్థ అధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ను నిర్వహించడం జరిగింది. సంస్థ జిల్లా అధికారి శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సీసనల్ వ్యాధులు, హెచ్ఐవి, టిబి మరియు సుఖవ్యాధుల … వివరాలు

విద్యార్ధి ఆత్మ హత్య.

              కళాశాల ఎదుట విద్యార్థుల ధర్నా. -కళాశాల యాజమాన్యం వేధింపుల కారణమా..? జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని  శ్రీ కృష్ణ వేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కళాశాల యాజమాన్యం ఒత్తిడి భరించలేక వెంకటేష్ శుక్రవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న … వివరాలు

ప్రభుత్వ పథకాలపై కళాకారుల ప్రదర్శనలు

గద్వాల ప్రతినిధి డిసెంబర్ 14 (జనంసాక్షి):- జోగుళాంబ గద్వాల్ జిల్లా లోని ఇటిక్యాల మండలము కారుపాకుల గ్రామంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారి ఆదేశాల మేరకు జిల్లా డిపిఆర్ఓ చెన్నమ్మ  ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు..ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, కళ్యాణ లక్ష్మి, ఆసరా మరియు మిగతా … వివరాలు