Main
కెసిఆర్ హావిూతో ప్రజలకు భరోసా
కాళేశ్వరం నీటితో మారనున్న దశ: ఎమ్మెల్యే సిద్దిపేట,డిసెంబర్12(జనంసాక్షి): సిఎం కెసిఆర్ పర్యటనతో రైతులు, ప్రజల్లో భరోసా పెరిగిందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఇప్పుడు ప్రజల అభివృద్దే ముఖ్యమని కెసిఆర్ నిరూపించారని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని, గోదావరిలో వృథాగా … వివరాలు
నిరంతర ప్రయత్నంతో లక్ష్యాన్ని సాధించవచ్చు
పోలీస్ నియామక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ సిద్దిపేట,డిసెంబర3 (జనంసాక్షి) : అసాధ్యమంటూ ఏదీ లేదని.. ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించొచ్చని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిరంతర ప్రయత్నం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఇంటర్ విద్యాశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలీసు నియామక … వివరాలు
సన్నాలకు 3600 చెల్లించాలి
దుబ్బాక మార్కెట్ను సందర్శించిన ఎమ్మెల్యే రఘునందన్ సిద్దిపేట,నవంబర్13(జనంసాక్షి): సన్నరకం ధాన్యానికి కనీస మద్దతు ధర రూ. 3,600 చెల్లించి రైతులను ఆదుకోవాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్లో ధాన్యాన్ని పరిశీలించిన ఆయన రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 15 రోజులుగా మార్కెట్ యాడ్లో పంటను ఆరబెట్టి … వివరాలు
ధరిణితో 15 నిముషాల్లో రిజిస్టేష్రన్,మ్యుటేషన్
దేశంలోనే ఆదర్శంగా ధరణి పోర్టల్ వర్గల్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి హరీష్ రావు సిద్దిపేట,నవంబర్13(జనంసాక్షి): పదిహేను నిమిషాల వ్యవధిలోనే భూమి అమ్మడం, కొనడం, మ్యూటేషన్ జరగడం, పట్టాదారు పాసు పుస్తకాలు రావడం.. ఇలా పారదర్శకంగా, వేగంగా జరగడం దేశంలోనే ఒక రికార్డు అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గతంలో నెలల తరబడి కార్యాలయాల … వివరాలు
వైద్యసేవలకు ప్రత్యేక చర్యలు
అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించిన మంత్రి హరీష్ సిద్దిపేట,నవంబర్13(జనంసాక్షి): రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీశ్రావు అన్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో శుక్రవారం జగదేవ్పూర్ మండలానికి ప్రత్యేక 108 అంబులెన్సును కేటాయించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే 14 వాహనాలు … వివరాలు
మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్ రావు
సిద్దిపేట,నవంబర్11 (జనంసాక్షి) : రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై దౌల్తాబాద్ నుంచి హైదరాబాద్కు హరీష్ రావు తన కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో అదే రహదారిపై ఇద్దరు యువకులు బైక్పై వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన హరీష్ రావు తక్షణమే … వివరాలు
దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్రావు విజయం
సిద్దిపేట : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1470 … వివరాలు
సిద్దిపేట జిల్లాలో దారుణం
ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసిన కిరాతక తండ్రి సిద్దిపేట,నవంబర్7(జనంసాక్షి): దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కుమార్తెల పట్ల ఘోరంగా ప్రవర్తించాడు. ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. దీన్ని గమనించిన స్థానికులు.. ఆ ఇద్దరమ్మాయిలను హుటాహటిన సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అమ్మాయిలిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన … వివరాలు
దుబ్బాకలో దూసుకుపోతున్న టిఆర్ఎస్…
– కరోనా సమయంలో సైతం వెల్లివిరిసిన చైతన్యం.. బారులు తీరిన ఓటర్లు – ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 82.61 శాతం నమోదు – టిఆర్ఎస్కు 30వేల పైన మెజారిటీ వచ్చే అవకాశం దుబ్బాక,నవంబరు3 (జనంసాక్షి):దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మికమరణం కారణంగా ఈరోజు జరిగిన ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచార¬రుతో … వివరాలు
హాట్ సీటుగా మారిన దుబ్బాక ఉప ఎన్నిక
పోటాపోటీగా ముగిసిన ప్రచారం గెలుపుపై ఎవరికి వారే ధీమా నేటి ఎన్నికలో తీర్పు ఇవ్వనున్న ప్రజలు సిద్దిపేట,నవంబర్2(జనంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికను సీరియస్గా తీసుకున్న పార్టీలు ¬రా¬రీగా ప్రచారం చేపట్టాయి. నేటి ఉప ఎన్నిక పోలింగ్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారన్నది 10న కౌంటింగ్లో తేలనుంది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేసిననేతలు, తరవాత ఇంటింటి ప్రచారంలో … వివరాలు