Main
బస్సుయాత్రలతో విమర్శలా?
మెదక్,ఏప్రిల్21(జనంసాక్షి): సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. రాష్టాన్న్రి బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ బస్సుయాత్రలు చేస్తూ విమర్శలకు దిగుతోందని ఎద్దేవా చేశారు. రైతులకు … వివరాలు
మిషన్ కాకతీయతో చెరువులకు మహర్దశ
సంగారెడ్డి,ఏప్రిల్17(జనంసాక్షి): రాష్ట్రంలో కరువును పారదోలి చెరువుల్లో జలకళను సంతరించేందుకు ప్రభుత్వం మిషన్కాకతీయ పథకం ప్రవేశపెట్టి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్టాన్న్రి బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తుందన్నారు. ఆనవాళ్లు కోల్పోయిన చెరువులను కోట్లాది రూపాయలు … వివరాలు
ఎటిఎంల వెక్కిరింపు
సిద్దిపేట,ఏప్రిల్17(జనంసాక్షి): ఏటీఎంల్లో డబ్బుల్లేక ఖాతాదారులు విలవిలలాడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితని, దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు. బ్యాంకుల్లో ఎక్కడ చూసినా జనాలు బారులు తీరారు. శని, ఆదివారం సెలవులు కావడంతో మరి ఇబ్బందులు తలెత్తాయి. ఏటీఎంల్లో డబ్బులు లేకపోవడంతో బ్యాంకుల్లోని ఖాతాదారులు వందల సంఖ్యలో బారులుతీరారు. … వివరాలు
అసెన్డ్ భూమలు వివరాలు సేకరణ
మెదక్,మార్చి30(జనంసాక్షి): అసైన్డ్ భూములు కొనుగోలు చేసినా, అమ్మినా నేరమని, అలా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. రెవెన్యూ అంశాలు, ఒత్తిడి నియంత్రణ, వ్యక్తి విలువల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇష్టపడి పని … వివరాలు
ముంపు గ్రామాల ప్రజలకోసం మోడల్ విలేజ్లు
– మోడల్ విలేజ్లో సకల సౌకర్యాలు కల్పిస్తాం – గ్రామస్తుల తీర్మానం మేరకే ఊరిపేరు నిర్ణయిస్తాం – త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తాం – లింగారెడ్డిపల్లి వద్ద మోడల్ విలేజ్కు భూమిపూజ చేసిన మంత్రి హరీష్రావు సిద్దిపేట, జనవరి24(జనంసాక్షి) : రిజర్వాయర్ల కింద ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజల కోసం నిర్మిస్తున్న మోడల్ విలేజ్లో సకల సౌకర్యాలు … వివరాలు
ఓటునమోదు చేసుకోవాలి
మెదక్,జనవరి24(జనంసాక్షి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటుహక్కును పొందేందుకు గాను విూ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఓటును పొందడం అర్హులందరి హక్కు అని తప్పనిసరిగా ఓటుహక్కును కల్గి ఉండాలన్నారు. ఓటుహక్కు, నగదు రహిత లావాదేవీలపై ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి కేంద్రాల నిర్వాహకులతో పాటు ప్రతి ఒక్కరూ తమ వంతుగా … వివరాలు
సంక్షేమ పథకాల్లో తెలంగాణనంబర్ వన్ : ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి,జనవరి24(జనంసాక్షి): నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలిచాయని ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు.దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందన్నారు. అన్ని గ్రామాల్లో గల నిరుపేద కుటుంబాలకు పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్రూంలను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే సంక్షేమ పథకాలు, … వివరాలు
కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర
సిద్దిపేట,జనవరి23(జనంసాక్షి): కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకు గాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. యుఎస్డీపి, ఎఎస్ఐ సంస్థల సహకారంతో రైతుల ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా కొన్ని ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లబించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని గజ్వేల్, జగదేవ్పూర్, వర్గల్, సిద్దిపేట, … వివరాలు
సంక్షేమంలో ముందున్న సిఎం కెసిఆర్: ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి,జనవరి18(జనంసాక్షి): సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంతో ఉత్తర తెలంగాణ సస్యశామలమవుతుందని అన్నారు. కాళేశ్వరంలో భాగంగా ఆలేరు నియోజకవర్గానికి కూడా గోదావరి జలాలు రానున్నాయని అన్నారు. … వివరాలు
సంక్షేమమే కెసిఆర్ లక్ష్యం
మెదక్,జనవరి18(జనంసాక్షి): రైతులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఆస్పత్రులు, హాస్టళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇలా అనేక కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి … వివరాలు