వరంగల్
ఘనంగా హనుమాన్ జండా ఊరేగింపు యాత్ర
స్టేషన్ ఘన్పూర్, మే 24 , ( జనం సాక్షి ), మండలంలోని తాటికొండ లో హనుమాన్ జయం తిని పురస్కరించుకొని మంగళవారం రోజున హనుమాన్ మాలాధారణ భక్తులు హనుమాన్ జండా ఊరేగింపుయాత్ర అన్నివీధులుతిరుగుతూ హనుమాన్ జెండా యాత్ర ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా వీర ఆంజనేయ స్వామి దేవ స్థానంలో హనుమాన్ మాలాధారణ … వివరాలు
ఈ నెల 27 నుండి జగ్గా రెడ్డి పర్యటన
వరంగల్లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ లో లో భాగంగా ఈనెల 27 నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే, 0 నిమిషాలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన ట్లు పేర్కొన్నారు. ప్రతిరజు నాలుగు గ్రామాల్లో… ప్రతి గ్రామానికి రెండు గంటలు చొప్పున సమయం కేటాయిస్తూ, గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు … వివరాలు
హెల్త్ సిటీగా వరంగల్ అభివృద్ది
ఎంజిఎంలో సిటి స్కాన్ ప్రారంభం పేదలకు అందుబాటులోకి కార్పోరేట్ వైద్యం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి వరంగల్,మే24(జనంసాక్షి): తెలంగాణలో వైద్యరంగం అద్భుతంగా అభివృద్ది చెందుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడిరచారు. వైద్యానికి సెం కెసిఆర్ ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తూ ఆస్పత్రులను అభివృద్ది చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద … వివరాలు
ఉపాధి కూలీలతో మంత్రి ముచ్చట్లు
కూలీ సమయానికి వస్తుందా అని ఆరా వరంగల్,మే24(జనంసాక్షి): మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనంలో ఇట్టే కలిసి పోతారు. వాళ్లలో ఒకడిగా మసలుకుంటారు. మార్గమద్యలో వెళుతున్న ఆయన ఉపాధి కూలీల్లో జోష్ నింపారు. వరంగల్ ఎంజీఎంలో సిటీ స్కాన్ ని ప్రారంభించిన అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో పర్వతగిరి మండలం తుర్కల సోమారం … వివరాలు
భద్రకాళి దర్శనానికి పెరుగుతున్న భక్తులు
సమస్యలు తీర్చాలంటున్న భక్తులు వరంగల్,ఏప్రిల్13(జనంసాక్షి): ఒకవైపు మండుటెండలు మరో వైపు వేసవి సెలవులు,దీంతో భక్తుల తాకిడితో అలయాలన్ని భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఓరుగల్లు చారిత్రాత్మక ప్రదేశాలతో పాటు, పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఓరుగల్లులో శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనంకు భక్తులు అధిక సంఖ్యలో వస్తువుంటారు. అయితే భద్రకాళి ఆలయ పరిస్థితి చూస్తుంటే ఇక్కడి … వివరాలు
ప్రగతిశీల కార్యకర్త సి. రామ్మోహన్ మృతి
రామ్మోహన్ మరణం పట్ల పలువురు సంతాపం హైదరాబాద్ జనంసాక్షి సీనియర్ అధ్యాపకుడు, ఏపీటీఎఫ్, ఇతర ప్రజాసంఘాల ప్రగతిశీల కార్యకర్త సి. రామ్మోహన్ (74) మంగళవారం (మార్చి 8, 2022) ఉదయం వనస్థలిపురం లో మరణించారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అంత్యక్రియలు సాయంత్రం సాహెబ్ నగర్ లో నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్మోహన్ మరణం … వివరాలు
హుజూర్ నగర్ లో ఘనంగా మహిళా దినోత్సవాలు
– మహిళ సంబురాల సందర్భంగా సన్మానాలు హుజూర్ నగర్ మార్చి 6 (జనం సాక్షి): హుజూర్ నగర్ లో ఘనంగా మహిళా దినోత్సవాలను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిరజిత చేతుల మీదుగా మహిళలను సన్మానించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి మహిళ సంబురాల పిలుపు మేరకు మహిళ దినోత్సవ సందర్బంగా హుజూర్ నగర్ మునిసిపాలిటీ కార్యాలయ … వివరాలు
లింగగిరి గ్రామ పూసల సంఘం అధ్యక్షుడిగా మన్నూరు సుధాకర్
జనం సాక్షి, చెన్నారవుపేట మండలం లోని లింగగిరి గ్రామంలో పూసల సంఘం మండల అధ్యక్షుడు మద్దెబోయిన శ్రీధర్ అధ్యక్షతన గ్రామ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా మన్నూరు సుధాకర్ ఎన్నికయ్యాక మాట్లాడుతూ పూసల సంఘం నకు ఎల్లవేళ్ల ల అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పూసల సంఘం,ప్రధాన కార్యదర్శి ముదురుకొల్ల సారంగపాణి,కోశాధికారి మద్దెబోయిన … వివరాలు
జై భీమ్ విద్య ఫౌండేషన్ ఉమెన్స్ ఐకాన్ అవార్డు 2022 ప్రముఖ మహిళా ఉద్యోగులకు ఉత్తమ పురస్కారం………
ఉత్తమ పురస్కారానికి ఎన్నికైన నల్లగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి తీగల రజిత…… వెంకటాపూర్(రామప్ప)మార్చి06(జనం సాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి తీగల రజిత జై భీమ్ విద్య ఫౌండేషన్ ఉమెన్స్ ఐకాన్ అవార్డు 2022 ఎన్నిక కావడం గ్రామ ప్రజలకు హర్షింపదగ్గ విషయం. హనుమకొండ జిల్లా కాజీపేట లో జరిగిన … వివరాలు
కేంద్రానికి లొంగి ఎపిలో బోర్లకు విూటర్లు
తెలంగాణలో భూములు కొని బోర్లేస్తున్నారు నర్సంపేట పర్యటనలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు వరంగల్,మార్చి5 (జనం సాక్షి): వరంగల్ జిల్లా..నర్సంపేట బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకుని మోటార్లకు విూటర్లు పెట్టారని.. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించినందునే కేసీఆర్ కేంద్రానికి శత్రువయ్యారని … వివరాలు