మహారాష్ట్రకు భారీ వర్ష హెచ్చరిక

ఐఎండి హెచ్చరికలతో పుణెలో పాఠశాలల మూసివేత ముంబయి,జూలై25(ఆర్‌ఎన్‌ఎ): మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో భారత వాతావరణ శాఖ మహారాష్ట్రకు, పూణెలకు …

నీట్‌కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం

నీట్‌ పరీక్ష  కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్ణాటక మెడికల్‌ ఎడ్యుకేషన్‌ & స్కిల్‌ డెవలప్‌ మంత్రి శరణ్‌ ప్రకాష్‌ పాటిల్‌బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. …

మనాలీలో కుంభ వృష్టి.. వరదలు..!

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలీని మెరుపు వరదలు  ముంచెత్తాయి. మనాలీ సమీపంలోని పాల్చన్‌లో బుధవారం రాత్రి నుంచి కుంభవృష్టి కురవడంతో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. …

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు:రూ.1 లక్ష జరిమానా

బేషరతుగా క్షమాపణలు చెప్పిన ఢిల్లీ వ్యక్తి సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ వ్యక్తి న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసి బేషరతుగా క్షమాపణలు చెప్పిన …

 దేశంలోని పలు రాష్ట్రాల్లో  భారీ వర్షాలు..

ఢిల్లీ, ముంబై, గుజరాత్‌లో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని గత కొద్ది …

పార్లమెంట్‌లో రైతు సంఘాల నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇవాళ (బుధవారం) పార్లమెంట్‌లో రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. 12 మంది సభ్యులతో కూడిన రైతు నేతల …

ఆదాయా పెరిగినా అభివృద్ది శూన్యం

బడ్జెట్‌ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు న్యూఢల్లీి, జులై 24 (జనం సాక్షి)  కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల …

సింగరేణికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగాకిషన్ …

ఏపీ,బీహార్‌కు బడ్జెట్‌లో పెద్దపీట

` కొన్ని మెరుపులు..మరికొన్ని విరుపులు.. ` కొన్ని ఆశలు..మరికొన్ని ఆకాంక్షలు ` 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ ` వ్యవసారంగానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం ` …

సభాసమయాన్ని విపక్షాలు వృధా చేస్తున్నాయ్‌

` సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునే యత్నాలు ` బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలని ఆకాంక్ష : మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే …