బ్యాట్ పట్టి మైదానంలో చెలరేగిన చిచ్చరపిడుగు మిథాలీ క్రికెట్ చరిత్ర ఓ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ న్యూఢల్లీి,జూన్10(జనంసాక్షి): భారత్లో మహిళా క్రికెట్కు ప్రాణం పోసి వేల మంది బాలికలను బ్యాట్తో క్రికెట్ మైదానానికి నడిపించిన మిథాలీరాజ్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమెను చూసి ఎందరో మైదానంలోకి వస్తున్నారు. తాము కూడా క్రికెటర్లు కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. అందుకు … వివరాలు
దేశంలో కొత్తగా 3,714 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,714 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 2,513 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 26,976 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 194.27 … వివరాలు
లఖింపూర్ కేసులో ప్రత్యక్ష సాక్షి దారుణ హత్య
లక్నో,జూన్1(జనంసాక్షి): లఖింపూర్ కేసులో ప్రత్యక్ష సాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. లఖింపూర్ జిల్లాలో మంగళవారం జరిగిందీ దుర్ఘటన. బీకేయూ జిల్లా అధ్యక్షుడైన దిల్బాగ్ సింగ్ మంగళవారం రాత్రి అలిగంజ్`ముండా రోడ్డులో వెళ్తుండగా గోలా కొత్వాలి సవిూపంలో ఆయన ఎస్యూవీ … వివరాలు
కాంగ్రెస్లో లీడర్లు తప్ప కేడర్ ఉండదు
బిజెపి అధ్యక్షుడు నడ్డా వెల్లడి భోపాల్,జూన్1(జనంసాక్షి): కాంగ్రెస్లో అంతా లీడర్లు తప్ప కార్యకర్తలు ఉండరని భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా అన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తే స్వయంగా చెప్పాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్తను కలిశానని ఆ కార్యకర్త తనతో చెప్పిన విషయాలను బుధవారం … వివరాలు
తెలంగాణలో పాగా వేయడమే బిజెపి లక్ష్యం
హైదరాబాద్ కేంద్రంగా బిజెపి జాతీయకార్యవర్గ భేటీ జూలై మూడో వారంలో ఉంటుందన్న సూచనలు న్యూఢల్లీి,జూన్1(జనంసాక్షి): తెలంగాణలో పాగా వేస్తామని ప్రకటస్తున్న బీజేపీ నేతలు ఇక్కడ కార్యకలాపలు ఉదృతం చేస్తున్నారు. ఓబిసి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్కు రాజ్యసభ ప్రవేశం కల్పించారు. ఈ క్రమంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరపనున్నట్ఉ తెలుస్తోంది. జూలై 3 వ … వివరాలు
రోడ్డుపక్కన ఉన్నవారిపై దూసుకెళ్లిన కారు
తీవ్రగాయాలతో నలుగురికి ఆస్పత్రిలో చికిత్స గ్వాలియర్,జూన్1(జనంసాక్షి): మధ్యప్రదేశ్ గ్వాలియర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఒకపక్కన ద్విచక్రవాహనాలను ఆపి మాట్లాడుకుంటున్న వారిపైకి వేగంగా వచ్చి ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన … వివరాలు
అయోధ్యలో చురుకుగా రామలయ నిర్మాణం
గర్భగుడి పనులకు సిఎం యోగి శంకుస్థాపన 2023 డిసెంబర్లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తి లక్నో,జూన్1(జనంసాక్షి): అయోధ్య రామాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం గర్భగుడి సంబంధించిన పనులకు ఉత్తర్ప్రదేశ్ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు 2023 డిసెంబర్ కల్లా ఈ పనులు పూర్తవుతాయని కమిటీ అంచనా వేస్తోంది. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు … వివరాలు
దక్షిణాది రాష్టాల్రే బిజెపి టార్గెట్
ఓడిన లోక్సబ స్థానాలపై గురి అధికారిక కార్యక్రమాలతో మంత్రుల పర్యటనలు న్యూఢల్లీి,మే27(జనంసాక్షి): దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఆయా రాష్టాల్ల్రో అధికారిక కార్యక్రమాలతో పర్యటనలను ఖారరు చేస్తోంది. ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులతో పర్యటనలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు ఇటఈవల వరుసపెట్టి పాల్గొంటున్నారు. ఉభయ … వివరాలు
కాంగ్రెస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్
ఎస్పీ నుంచి రాజ్యసభకు కపిల్ సిబల్ నామినేషన్ కాంగ్రెస్ పార్టీకి 16ననే రాజీనామా చేశానని వెల్లడి న్యూఢల్లీి,మే25(జనంసాక్షి): కాంగ్రెస్కు మరో భారీ షాక్ తగిలింది. ఈ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ,సీనియర్ లాయర్ కపిల్ సిబల్ హస్తానికి చేయిచ్చి, సైకిల్ ఎక్కారు. దీంతో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలినట్టయ్యింది. పార్టీ సీనియర్ … వివరాలు
26న హైదరాబాద్కు ప్రధాని మోడీ
ఐఎస్బి వార్షికోత్సవానికి హాజరు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు హైదరాబాద్,మే24(జనంసాక్షి): ఈనెల 26న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఐఎస్బీ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు … వివరాలు