Author Archives: janamsakshi

స్టీల్ దిగుమతులపై సుంకం డబుల్: ట్రంప్ సంచలన నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌పై సుంకాలను రెట్టింపు చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాన్ని …

ప్రధాని పేరు మరిచిపోయిన సీఎం నితీశ్ కుమార్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్‌ చిన్న‌ పొరపాటు కార‌ణంగా మరోసారి వార్త‌ల్లో నిలిచారు. వేదికపై ఉన్న ప్రధాన‌మంత్రి పేరును ఆయన మరిచిపోయారు. ప్ర‌ధాని నరేంద్ర‌ మోదీని అటల్ …

జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సన్నాహాలు

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. …

డ్రగ్స్ తీసుకున్నారా? అనే ప్రశ్నకు ఎలాన్ మస్క్ సమాధానం ఇదే

తాను కొన్ని రకాల డ్రగ్స్‌ వినియోగిస్తున్నానంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ తీవ్రంగా ఖండించారు. వైట్‌హౌస్‌లో సలహాదారుగా ఉన్నప్పుడు …

మహేశ్ గౌడ్ వి చిల్లర వ్యాఖ్యలు: హరీశ్ రావు

బీఆర్ఎస్ మాజీ నేత, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తో హరీశ్ రావు రహస్యంగా భేటీ అయ్యారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చేసిన ఆరోపణలు …

కవిత వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ జరుగుతున్న పరిణామాలు కేవలం కుటుంబ నాటకమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో “కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్” …

రాజన్న.. నీ కోడెలకు దిక్కెవరూ..?

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మే 31 (జనంసాక్షి): రాజన్న నీకు భక్తులు సమర్పించే నిజ కోడెలకు దిక్కెవరు. భక్తులు సమర్పించిన నిజ కోడెలను ఆలయ అధికారులు …

‘కాళేశ్వరం’ ఇంజనీరింగ్‌ అద్భుతం

` ఇది చైనా త్రీ గోర్జెస్‌ డ్యామ్‌కు సమానం ` సంపద సృష్టి, పంపిణీలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం ` 9 ఏండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన …

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 2.10లక్షల మంది

` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 2.10లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల …

మా నీళ్లు మాకు ఇవ్వాల్సిందే..

` సింధూ జలాలపై మరోసారి పాక్‌ ఆర్మీచీఫ్‌ అసీం మునీర్‌ ప్రేలాపనలు ఇస్లామాబాద్‌(జనంసాక్షి):సింధూ జలాలే పాక్‌కు ఎర్రగీత అని.. దానిపై ఎటువంటి రాజీ లేదని పాకిస్థాన్‌ ఆర్మీ …