Author Archives: janamsakshi

హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవు

హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవని, ఇండ్లు కోల్పోయే పేదలకు మరో చోట డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని మంత్రి సీతక్క తెలిపారు. అమృత్‌ …

మంత్రి పొంగులేటి ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ సోదాలుకొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసంతోపాటు 16 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు …

ప్రజా పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  ఘనంగా నివాళులర్పించారు. ప్రజా పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని …

తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రిలయన్స్‌ ఫౌండేషన్‌ భారీ విరాళం

వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి కి రిలయన్స్‌ ఫౌండేషన్‌  భారీ విరాళాన్ని అందజేసింది. రూ.20 కోట్ల చెక్కును సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేశారు. శుక్రవారం ఉదయం …

నీటి సంపులో పడి బాలుడు మృతి

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 26(జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 నెలల బాలుడు ప్రమాదవశాత్తు గురువారం నాడు ఇంటి ఆవరణలో గల నీటి …

ఆపద్బాంధవుడు రాజేందర్ రెడ్డి..సేవా కార్యక్రమాలు చేయడానికి రారు తనకు సాటి ఎవరు

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- గ్రామస్తులకు సేవ చేయడంలో అతని ఎవరు రారు సాటి అతనికి అతనే పోటీ గ్రామంలో ఎవరు ఆపదలో ఉన్న ఆపద్బాంధవుడిగా ఆదుకుంటూ పలు …

భూపాలపల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ

  జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ …

మూసీ పరివాహ ప్రాంతాల్లో అధికారుల సర్వే

రాజధానిలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్‌ నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక …

చాకలి ఐలమ్మ పోరాటమే తెలంగాణా ఉద్యమంకు స్ఫూర్తిఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 26 (జనంసాక్షి)చాకలి ఐలమ్మ పోరాటమే తెలంగాణా ఉద్యమంకు స్ఫూర్తి అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా …

రాత్రికి రాత్రే అనర్హులకు రేషన్‌ షాపుల కేటాయింపు

రేషన్ డీలర్ల నియామకల్లో అవకతవకలు జరిగాయని, అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది అభ్యర్థులు సిరిసిల్ల పట్టణంలోని వాటర్ ట్యాంక్ఎక్కి పెట్రోల్‌ బాటిల్స్‌తో ఆందోళన చేపట్టారు. …