Author Archives: janamsakshi

బీజేపీ, కాంగ్రెస్ ఒక నాణేనికి రెండు ముఖ‌ల్లాంటివి

 కాంగ్రెస్ నేత క‌పిల్ సిబ‌ల్‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. క‌పిల్ సిబ‌ల్ వైఖ‌రి చూస్తుంటే గురివింద గింజ మాదిరిగా ఉందని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. …

తెలంగాణ వ్యవసాయ రంగానికి సువర్ణ అధ్యాయం

తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి …

భూపాలపల్లిలో కూల్చివేతలు షురూ..!

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ అయ్యాయి. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటినిర్మాణాలపై నజర్ వేసి, …

డీఎస్సీ ఫలితాలపై సస్పెన్స్‌

డీఎస్సీ ఫలితాల విడుదలపై సస్పెన్స్‌ కొనసాగుతున్నది. ఫైనల్‌ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏదీ తేల్చడంలేదు. ఇప్పటివరకు జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా సైతం విడుదల కాలేదు. 6న పాఠశాల …

యాద‌గిరిగుట్ట ప్ర‌సాదాల‌పై అప్ర‌మ‌త్తం

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలను …

సీఎం రేవంత్ రెడ్డి విధ్వంస‌క ప‌రిపాల‌న‌కు ధ‌న్య‌వాదాలు

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ఇండ్ల అమ్మ‌కాలు ప‌డిపోయాయి. ప్ర‌స్తుతం జులై – సెప్టెంబ‌ర్ త్రైమాసికం ఇండ్ల అమ్మ‌కాలు 42 శాతం ప‌డిపోయిన‌ట్లు ప్రాప్ ఈక్విటీ …

గ్రామ పంచాయతీల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు

తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 25, (జనంసాక్షి) :నేతాపురం హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛత హీ సేవా-2024 కార్యక్రమం లో భాగంగా మండలంలోని నేతాపురం , …

రాబోయే 48 గంట‌ల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు

గ‌త నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ధ్య‌, వాయవ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కార‌ణంగా రాబోయే 48 గంట‌ల్లో రాజ‌ధాని హైద‌రాబాద్‌తో …

జ‌ల‌దిగ్భందంలో ఏడుపాయ‌ల ఆల‌యం

మెద‌క్ జిల్లా ఏడుపాయ‌ల‌లో ఉన్న వ‌న దుర్గామాత ఆల‌యం రెండో రోజూ జ‌ల‌దిగ్భందంలో చిక్కుకుపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వ‌ద‌ల‌డంతో గ‌ర్భ గుడిలోకి వ‌ర‌ద చేరింది. …

ఉదండాపూర్ రిజర్వాయర్ పనుల పురోగతిని పరిశీలించిన రాష్ట్ర మంత్రులు

మహబూబ్‌నగర్ జిల్లాజడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పనుల పురోగతిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. …