Author Archives: janamsakshi

ఉదండాపూర్ రిజర్వాయర్ పనుల పురోగతిని పరిశీలించిన రాష్ట్ర మంత్రులు

మహబూబ్‌నగర్ జిల్లాజడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పనుల పురోగతిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. …

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం పాటుపడుదాం

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పటికే చిరంజీవి …

చట్టాన్ని వ్యతిరేకిస్తే కఠిన చర్యలే.. : ఆర్మూర్ ఏసిపి బస్వ రెడ్డి

ఆర్మూర్, సెప్టెంబర్ 24 ( జనం సాక్షి): ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో చట్టాన్ని చేతిలోకి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆర్మూర్ …

ఈ ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు

గత పదేండ్లు పకడ్బందీగా సాగిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే అస్థవస్థంగా మార్చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌విమర్శించారు. ఎందుకింత …

ప్రజారోగ్యంపై ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు

రాష్ట్రంలో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు వైరల్‌ ఫీవర్ఎవరి నోట విన్నా, ఎవరి ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వారకూ …

దళిత మహిళా మాజీ సర్పంచుల పై దాడి

ఆర్మూర్, సెప్టెంబర్ 23 ( జనం సాక్షి): గ్రామానికి దళిత మహిళా మాజీ సర్పంచులు గా బాధ్యతలు వహించి అభివృద్ధి చేసిన మాపై సర్వజన సంఘం సభ్యులు …

మనిషి అనే వాళ్లు ఈ బియ్యం తింటారా

వికారాబాద్‌ జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో ప్రైమరీ, జిల్లా పరిషత్ పాఠశాలవిద్యార్థులు తినే బియ్యం బూజు పట్టడంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఇంటి …

 నానో ఉత్పత్తుల వినియోగంతో అధిక దిగుబడులు   ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ రాజినీష్ పాండే 

హత్నూర: సెప్టెంబర్ 22 (జనం సాక్షి) రైతుల సహకార సంస్థ ఇఫ్కో వారి నానో ఉత్పత్తులను పంట సాగుకు వినియోగించడం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని …

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా

 పేదల సొంతింటి కలను నిజం చేసేలా సీఎం కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులకు ఇండ్లు కేటాయించకుండా ఇబ్బందులకు గురి …

యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం నిర్వహిస్తున్నది. పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య …