Author Archives: janamsakshi

నిజమైన పేదలకు సాయం చేయడం సంతోషకరమైన విషయం : కోట రవీందర్ రెడ్డి

మంథని, (జనంసాక్షి) : ఐన్టియుసి అర్జీ త్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల …

స్వాతంత్ర సమరయోధుడు గడిపెల్లి రాములు విగ్రహ నిర్మాణ పనులకు భూమి చేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ పరిధిలోని గంగాపురి క్రాస్ రోడ్ వద్ద స్వతంత్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ గడిపెల్లి రాములు విగ్రహ …

తహసిల్దార్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు

మంథని, (జనంసాక్షి) : ఈ వేసవి కాలంలో తాసిల్దార్ కార్యాలయంకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ ఎం. వాసంతి …

మే 14న మిస్ వరల్డ్ టీం రాక

ములుగు ప్రతినిధి, (జనంసాక్షి) : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్పను విజిట్ చేయడానికి మిస్ వరల్డ్ టీం మే 14న రాబోతున్నదని, అన్ని …

నేడు ఉచిత మెడికల్ క్యాంపును వినియోగించుకోవాలి

బచ్చన్నపేట (జనంసాక్షి) : నేడు బచ్చన్నపేట మండల కేంద్రంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉచిత మెడికల్ క్యాంపు ను నిర్వహిస్తున్నందున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని …

ఆర్మూర్ డివిజన్ గ్రామాభివృద్ధి కమిటీలపై చర్యలు తీసుకోవాలి

బోధన్, (జనంసాక్షి) : ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో కొనసాగుతున్న గ్రామ అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకోవాలని మంగళవారం బోధన్ మండల తహశీల్దార్ విఠల్ కు సిపిఎం …

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ హీరో

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంతో పాటు రానున్న కాలంలో ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ, మాదిగ ఉప కులాలు ఎంతో లబ్ధి పొందుతాయని …

రిజిస్ట్రేషన్లలో స్లాట్ విధానాన్ని రద్దు  చేయాలని వినతి

మల్కాజిగిరి,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో స్లాట్ బుకింగ్ తీసుకురావడంతో  దస్తావేజులేఖర్లు రోడ్డున పడే అవకాశం ఉందని వెంటనే స్లాట్ బుకింగ్ రద్దు చేయాలని డిమాండ్ …

బ్రిడ్జి ప్రారంభమైంది ప్రజానీకం మురిసింది

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) :క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కళ నేడు నెరవేరింది. క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభమైన వేల పుర ప్రజానీకం మురిసింది. పెద్దపల్లి …

హంగర్గ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ చిన్నారులకు ప్రోగ్రస్ కార్డులను అందిస్తున్న టీచర్

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం హంగర్గా గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో మంగళవారం హంగర్గ అంగన్వాడి టీచర్ సరిత ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. …

epaper

తాజావార్తలు