Author Archives: janamsakshi

దేవుళ్ల అనుగ్రహం ప్రజలపై ఉండాలె: ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):దేవుళ్ల అనుగ్రహం ప్రజలపై ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గం గోరికొత్తపల్లి మండలంలోని విజ్జయ్యపల్లి …

నర్సింగ్ విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):నర్సింగ్ విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో నర్సింగ్ కాలేజీ …

తెలంగాణలో విద్యావిప్లవానికి ఆరుట్ల నుంచే శ్రీకారం

            అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చే నెల 15న సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా …

మే పుష్పం వచ్చేసింది సరదాలు తెచ్చేసింది

          నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మే 09: జనం సాక్షి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో రిటైర్డ్ …

విజయ్‌కు గరవ్నర్ ఆహ్వానం అంతులేని కథ

` మరోసారి నెలకొన్న సందిగ్ధత ` నేడు ప్రమాణస్వీకారం లేదని లోక్‌భవన్ వెల్లడి తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్..! ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా అనిశ్చితి పూర్తిగా వీడలేదు. …

మూసీ  తొలిదశకు లైన్‌క్లియర్

` ప్రాజెక్టు పనులకు రూ.7,055 కోట్లు ` తొలిదశలో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు పనులు ` తొలి 5 కి.మీ పనులను వెంటనే ప్రారంభించాలని …

‘సర’ కుట్రలు తెలంగాణలో సాగనివ్వం

` ఎసఐఆర్‌తో రాష్ట్రంలో ఓట్లు తొలగించాలని చూస్తున్నారు ` దీనిని అందరం కలసికట్టుగా ఎదుర్కోవాలి ` మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట ` మÖసీ అభివృద్ధిలో గుడితో …

గుంతలు పూడ్చిన నల్గొండ జర్నలిస్టులు

నల్గొండ (జనంసాక్షి) : నల్గొండ బస్టాండ్ ప్రాంతంలో ఇద్దరు జర్నలిస్టులు చాటిన బాధ్యత పట్ల హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డుపై పడిన గుంతలలో సిమెంట్ కంకరను వేసి పూడ్చారు …

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. నలుగురు ఇంచార్జిల సస్పెన్షన్

నల్లగొండ ప్రతినిధి,మే 08,(జనం సాక్షి): నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వెలుగుచూసింది. కొనుగోలు చేసిన ధాన్య వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయకుండా విధుల్లో …

ప్రజల సమయానికి విలువ లేదా..?

మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని రోడ్లు & భవనాల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయం వద్ద అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాయంత్రం …

epaper

తాజావార్తలు