Author Archives: janamsakshi

నేడు ప్రపంచ రేబిస్‌ దినోత్సవం

లూయిస్‌ పాశ్చర్‌ తన స్నేహితుల సహకారంతో మొదటి సమర్థవంతమైన రేబిస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాడు. రేబిస్‌ దినోత్సవాన్నిసెప్టెంబరు 28న 2007లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ …

తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధిత కుటుంబాలు

హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. కేటీఆర్‌ను కలిసి తమ గోడు ఏళ్ళబోసుకుంటామని చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్నది. …

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం ఏపీలోని అల్లూరి, చిత్తూరు, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ …

సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో హెచ్‌సిఎల్ త్వరలో కొత్త క్యాంపస్ ప్రారంభిస్తోంది. ఇందులో అదనంగా 5 వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలను కల్పించనుంది. సచివాలయంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్ …

ముగ్గురు ఆడపిల్లలు పెండ్లికున్నరు, నా ఇంటి మీదకు రాకండి సారూ

అమానవీయంగా చేపట్టిన హైడ్రా కూల్చివేతలుపేదల ప్రాణాల మీదకు తెచ్చింది. సమయం, సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లా చెదురుచేస్తున్నాయి. పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న …

సగం చేపపిల్లలకు సర్కారు కోత

ఉచిత చేపపిల్లల పంపిణీలో ప్రభుత్వం కోత పెట్టింది. సగానికి సగం కోత పెట్టిన ప్రభుత్వం 50శాతం చేపపిల్లల్ని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. తొలుత 85 కోట్ల …

సర్వేకొస్తే కండ్లల్లో కారం కొడుతాం

కొద్ది రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువు సమీపంలో ఉన్న నివాసులకు హైడ్రా గుబులు పుట్టిస్తున్నది. చెరువు పరిధిలోని ఇండ్లు కూల్చేస్తారనే ప్రచారం …

హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

హైదరాబాద్‌లో డీ జేల వినియోగంపై నిషేధం విధించే దిశగా ప్ర భుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఫిర్యాదుల నేపథ్యంలో మతపరమైన ర్యాలీల్లో డీజేలు, పటాకుల వాడకంపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు …

అటవీ శాఖ అధికారులపై గన్ను గ్యాంగ్ దాడి

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో అర్థరాత్రి 11:30 ప్రాంతంలో తాడ్వాయి అటవీ శాఖ పరిధిలో ఉన్న దమరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను (పొడు భూమి) తొలగిస్తున్న …

హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవు

హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవని, ఇండ్లు కోల్పోయే పేదలకు మరో చోట డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని మంత్రి సీతక్క తెలిపారు. అమృత్‌ …