Author Archives: janamsakshi

ఓల్డ్ బోయిన్ పల్లి లో జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాదయాత్ర

సికింద్రాబాద్ నవంబర్ 23 ( జనం సాక్షి ) కూకట్ పల్లి నియోజకవర్గం బోయిన్ పల్లి డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి,జనసేన పార్టీ ఉమ్మడి …

కాంగ్రెస్ లో చేరికలు.

బెల్లంపల్లి, నవంబర్ 23, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలం కత్తెర్ల గ్రామానికి చెందిన 60 మంది యువకులు గురువారం టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ …

గార్ల మండలంలో బీ ఆర్ఎస్ లో భారీ చేరికలు..

ఇల్లందు నవంబర్ 23 (జనం సాక్షి)ఈ గురువారంరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ సమక్షంలో బీ ఆర్ఎస్ పార్టీలో చేరిన సీతంపేట ఎంపీటీసీ, కాంగ్రెస్ …

నూతన వధూవరులను ఆశీర్వదించిన జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి

అలంపూర్ నవంబర్ 23(జనంసాక్షి )నియోజకవర్గం లో గురువారం జరిగిన పలు వివాహ వేడుకలకు ముఖ్య ఆహ్వానితులుగా ఇటిక్యాల జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. …

కూకట్‌ పల్లి బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అభ్యర్థి బండి రమేష్ సమక్షంలో సాధు ప్రతాపరెడ్డి చేరిక

సికింద్రాబాద్ నవంబర్ 23 ( జనం సాక్షి ) కూకట్‌ పల్లి బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్‌ ఇవ్వడంతో ఒక్కొక్కరుగా బీజేపీ …

బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు.

దౌల్తాబాద్ నవంబర్ 23(జనం సాక్షి ) దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పలు పార్టీలకు చెందిన 10 మంది యువకులు మహేందర్, అభిలాష్, చిదుగు …

శ్రీధర్ బాబు గెలుపొందాలని సిద్ది వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు

మంథని, (జనంసాక్షి ) : మహారాష్ట్ర లోని ముంబాయి నగరంలో ప్రసిద్ది గాంచిన శ్రీ సిద్ది వినాయక ఆలయంలో మంథని పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు …

కాంగ్రెస్ గెలుపు కోసం నాయకుల ప్రచారం.

బెల్లంపల్లి, నవంబర్ 23, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కోణంపేట గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులు ప్రచారం ప్రారంభించారు. బెల్లంపల్లి …

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం:రాజగోపాల్ రెడ్డి

ఆత్మకూర్(ఎం) నవంబర్ 23 (జనంసాక్షి) ఆలేరు నియోజకవర్గ బీర్ల ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆకాంక్షిస్తూ మునుగోడు …

బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం.

డోర్నకల్, నవంబర్-22, జనంసాక్షి న్యూస్:డోర్నకల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్రఅభివృద్ధిసాధ్యమవుతుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. బుధవారం డోర్నకల్ మండలంలోని చిలుకోయాలపాడు,మన్నెగూడెం అందనాలపాడు,రావిగుడెం, ముల్కలపల్లి, …