Author Archives: janamsakshi

అధికారంలోకి వస్తాం.. ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపుతాం..

అధికారంలోకి వస్తాం.. ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపుతాం.. టేక్మాల్ జనం సాక్షి నవంబర్ 5 తెలంగాణ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందని …

బిటిఎస్ నుంచి 300 మంది కాంగ్రెస్లో చేరిక.

బిటిఎస్ నుంచి 300 మంది కాంగ్రెస్లో చేరిక. నల్గొండ బ్యూరో, నవంబర్ 5(జనం సాక్షి )నలగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పట్టణంలోని …

సీఎం సెకండ్‌ షెడ్యూల్‌

` 13 నుంచి 28 వరకు పర్యటన ` 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు హైదరాబాద్‌ (జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో …

కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కేసీఆర్‌..

` నామినేషన్‌ పత్రాలతో సీఎం ప్రత్యేక పూజలు సిద్దిపేట(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్‌ పత్రాలతో …

పేదల అవసరాలే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో

` దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే దళిత బంధు పథకం ` మారెమ్మ కుంట నుండి గాంధీ నగర్‌ వరకు ఎన్నికల ప్రచారం ` రాష్ట్ర వ్యవసాయ …

కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలీకాప్టర్‌

ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు కొచ్చి(జనంసాక్షి): భారత నావికాదళానికి చెందిన శిక్షణ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో నేవీ అధికారి ఒకరు దుర్మరణం పాలైనట్టుగా తెలిసింది.. …

కేసీఆర్‌ లేఖ రాస్తే సీబీఐ విచారణకు ఆదేశిస్తాం

` మేడిగడ్డ బ్యారేజీని సందర్శనలో కిషన్‌రెడ్డి ` మొన్న రాహుల్‌ గాంధీ.. నిన్న కిషన్‌ రెడ్డి ` అసెంబ్లీ ఎన్నికలవేళ విపక్షాలకు దొరికిన బ్రహ్మాస్త్రం మేడిగడ్డ భూపాలపల్లి …

నేను ఎవర్నీ టార్గెట్‌ చేయలేదు

` ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ తిరువనంతపురం(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ ఆటోబయోగ్రఫీ త్వరలో మార్కెట్లోకి రానుంది. ‘నిలవు కుడిచ సింహంగళ్‌ …

ఇస్రో చైర్మన్‌ కాకుండా శివన్‌ నన్ను అడ్డుకున్నారు

` తన ఆటోబయోగ్రఫీలో సోమనాథ్‌ ` చంద్రయాన్‌2 వైఫల్యానికి కారణాల వెల్లడి తిరువనంతపురం(జనంసాక్షి): ఇస్రో మాజీ చీఫ్‌ కే శివన్‌ తన ప్రగతికి అడ్డువచ్చినట్లు ప్రస్తుతం చైర్మెన్‌ …

7న హైదరాబాద్‌కు ప్రధాని

` బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు హైదరాబాద్‌(జనంసాక్షి):ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యఅతిథిగా …