Author Archives: janamsakshi

తెలంగాణలో 600 మంది ఫోన్లు ట్యాప్‌

` బాధితుల్లో రాజకీయ నాయకులు, సినీప్రముఖులు, జర్నలిస్టులు ` జాబితాలో రేవంత్‌, ఈటెల, అరవింద్‌ , రఘునందన్‌ రావు ` మరోమారు విచారణకు హాజరైన ప్రభాకర్‌ రావు …

బనకచర్లపై సర్కారు సమరశంఖం

` నేడు తెలంగాణ ఎంపీలతో సమావేశం ` ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి ` గౌరవ అతిథులుగా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌ ` ఎంఐఎం ఎంపీలు …

కర్ణాటకలో థగ్ లైఫ్ విడుదల చేయాల్సిందే..: సుప్రీంకోర్టు

కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా కర్ణాటకలో విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఉన్నందున, వివాదాలతో సంబంధం లేకుండా కర్ణాటకలో …

ఫోన్ ట్యాపింగ్‌పై అనుమానంతో అప్పుడే ఫిర్యాదు చేశాం: మహేశ్ కుమార్ గౌడ్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందనే అనుమానంతోనే అప్పుటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కు ఫిర్యాదు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ …

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహితుడిని చంపేశాం: ఇజ్రాయెల్

టెహ్రాన్‌లో తమ సైన్యం మెరుపుదాడి చేసి ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక కమాండర్ అలీ షాద్మానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. షాద్మానీ, ఇరాన్ సుప్రీం …

ఇరాన్ నుంచి అర్మేనియాకు 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో టెహ్రాన్‌లోని తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయులతో …

అసలు విషయం వేరే ఉంది.. మాక్రాన్ వ్యాఖ్యలపై ట్రంప్

కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు నుంచి తాను త్వరగా వైదొలగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన …

కేటీఆర్ అంటే ఒక మహాశక్తి: హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ పై కక్ష …

పోలీసుల పహార మధ్య కూల్చివేతలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి జూన్ 16 (జనంసాక్షి): వేములవాడలో బ్రిడ్జి నుండి దేవాలయం వరకు రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారు.210 దుకాణాలు కూల్చివేసేందుకు 250 పోలీసుల …

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బుదేరా పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి

సంగారెడ్డి జూన్ 16(జనంసాక్షి): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామపంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. గత 20 సంవత్సరాలుగా మునిపల్లి …