Author Archives: janamsakshi

విద్యాహక్కు చట్టం అమలు పురోగతిపై అఫిడవిట్‌ దాఖలు దాఖలు చేయండి

` ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ` తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యాహక్కు చట్టం అమలుపై దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. …

బనకచర్లపై ఏపీని ముందుకెళ్లకుండా కట్టడి చేయండి

` జీఆర్‌ఎంబీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):గోదావరి-బనకచర్లపై ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ కార్యాలయం లేఖ …

ఫ్యూచర్‌సిటీ వరకు మెట్రోరైలు విస్తరించాలి

` ఇందుకు అనుగుణంగా డిపిఆర్‌ సిద్ధం చేయాలి ` భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌ సమీపంలో డ్రైపోర్ట్‌ నిర్మాణానికి రూపకల్పన ` హైదరాబాద్‌ ` మంచిర్యాల కొత్త …

హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

నల్గొండ బ్యూరో,(జనంసాక్షి): హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ …

శ్రీ ముత్యాలమ్మ జాతర మహోత్సవములో పాల్గొన్న మంత్రి పొంగులేటి

బూర్గంపహాడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జనంసాక్షి) : బూర్గంపహడ్ మండలం గౌతమిపురం లో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక మండలం సారపాక ముత్యాలంపేటలో కొలువై …

పల్లె గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

బూర్గంపహాడ్   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జనంసాక్షి) : పల్లె గ్రామాలు అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార …

పెగడాపల్లిలో కుస్తీ పోటీలు

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో మల్లమ్మ జాతరను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు ప్రతీ ఒక్కరినీ అలరించాయి. ఈ మేరకు డిల్లి …

అణగారిన వర్గాల కోసం ఆలోచన చేసిన పూలే

మంథని, (జనంసాక్షి) : అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు జీవితాలు, ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల చరిత్రను తెలుసుకోకపోతే చరిత్ర సృష్టించలేమనే విషయాన్ని ప్రతి ఒక్కరు …

వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములకు భిక్ష

ఆర్మూర్, (జనం సాక్షి) : ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దుల గుట్టపై నియోజకవర్గంలో హనుమాన్ మాల ధరించిన స్వాములకు, భక్తులకు ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ …

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: ఎంపీడీవో ఆనంద్

చిలప్ చేడ్, (జనంసాక్షి) : ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించిన ఎంపీడీవో ఆనంద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని …

epaper

తాజావార్తలు