ఎడిట్ పేజీ

సీమాంధ్ర మీడియాది తప్పుడు ప్రచారం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై మొదటి నుంచి విషం చిమ్ముతున్న సీమాంధ్ర మీడియా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కూడా …

గుట్టు బయటపెట్టిన బాబు

తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నిజస్వరూపాన్ని మళ్లీ బయటపెట్టుకున్నాడు. తానెప్పటికీ సమైక్యవాదినేనని నిరూపించుకున్నాడు. రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎప్పుడో ఒకసారి తెలంగాణకు జై …

సీమాంధ్ర నేతలు సమైక్యంగా ఉంచాలంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి వినతిపత్రం ఇవ్వడం ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలియకుండానే జరిగిందా? బాబుకు …

జీవోఎంకు నివేదించకపోవడం సీమాంధ్రుల హక్కులను కాలరాయడమే

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి విధివిధానాలపై వైఖరి చెప్పాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖలు …

ముఖ్యమంత్రికి జ్ఞానోదయమైంది

ఆంధ్రప్రదేశ్‌కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎట్టకేళకు జ్ఞానోదయమైంది. హైదరాబాద్‌ స్టేట్‌ను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను వంచించిన నవంబర్‌ …

ప్రైవేటు బస్సులను రద్దు చేయడమే పరిష్కారం

తెలతెలవారుతుండగానే పెను విషాదం. మరికాసేపట్లో గమ్యం చేరాల్సిన వారు గాఢ నిద్రలోనే కాలి బూడిదైన దైన్యం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒకేసారి 45 మంది సజీవ …

టాస్క్‌ఫోర్స్‌లో తెలంగాణ ఐపీఎస్‌లకు చోటెందుకు కల్పించలేదు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, పటిష్టమైన పోలీసింగ్‌ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్‌లో తెలంగాణ ప్రాంత ఐపీఎస్‌లకు …

సీఎం రాజకీయాలు మాని తుపాను బాధితులను ఆదుకోవాలి

‘పదవులు శాశ్వతం కాదు.. ప్రజలే శాశ్వతం.. వారు ఏం కోరుకుంటున్నారో రాజకీయ పార్టీలు అదే చేయాలి. అలా చేయని వారికి ప్రజలు శాశ్వతంగా సెలవు ప్రకటిస్తారు. గతంలో …

పేలుళ్లపై మూలాల్లోకి వెళ్లాలి

బీహార్‌ రాజధాని ప్రపంచానికే శాంతిమంత్రం బోధించిన బుద్ధుడు పుట్టిన రాజ్యం. బీహార్‌లోని పాట్నా ఆదివారం వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో ఐదుగురు చనిపోగా.. మరెందరో క్షతగాత్రులై …

ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ అంతిమ సంస్కారం

తెలుగువారంతా ఒకే రాష్రంలో ఉండాలని అడ్డగోలు డిమాండ్‌తో హైదరాబాద్‌ వేదికగా నిరాహార దీక్ష అంటూ హంగామా సృస్టించిన జగన్‌ ఆంధ్రప్రదేశ్‌కి అంతిమ సంస్కారం సభనే నిర్వహించినంత పనిచేశారు. …