ఉపాధ్యాయులకు సన్మానం
సుల్తానాబాద్: మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. గర్రెపల్లిలో గ్రామంలో పదవి విరమణ చేసిన 14మంది విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు.
సుల్తానాబాద్: మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. గర్రెపల్లిలో గ్రామంలో పదవి విరమణ చేసిన 14మంది విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు.
సుల్తానాబాద్: ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ సుల్తానబాద్లో బుధవారం ఆ పార్టీ కార్యకర్తలు రాజీవ్ రహదారిపై ఆందోళన చేపట్టారు.
పెద్దపల్లి: పెద్దపలి లోని ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు ఉపాధ్యాయులను సర్మానించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి లోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు.
మెట్పల్లి: మండలంలోని వేంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాఉలను స్నేహాలయ ఫ్రేండ్ర్ యూత్, సేవా భారతి ఆధ్వర్యంలో సన్మానించారు.