ధర్మపురి ఆలయంలో ప్రత్యేక పూజలు
కరీంనగర్: ధర్మపురిలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్ధి సందర్భంగా ఈశాన్య గణపతికి విశేశ పూజలు నిర్వహించారు. వేద పండితులు స్వామి వారికి అభిషేకాలు చేశారు.
కరీంనగర్: ధర్మపురిలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్ధి సందర్భంగా ఈశాన్య గణపతికి విశేశ పూజలు నిర్వహించారు. వేద పండితులు స్వామి వారికి అభిషేకాలు చేశారు.
కరీంనగర్: ధర్మపురి మండలంలోని నక్కలపేట గ్రామంలో గత అర్థ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇటీవల నిర్మించిన నూతన కల్వర్టు కోట్టుకుపోయింది. రెవెన్యూ అధికారులు పరిశీలించారు.
కరీంనగర్: వెల్గటూర్లో మంబలంలోని గుడిసెల పేటకు చెందిన కేశవ్(25)పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కరీంనగర్: వెల్గటూర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో వరంగల్-రాయపట్నం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.
కరీంనగర్: వెల్గటూర్ తభశీసీల్దారు కార్యలయంలో భూవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ.రెవెన్యూ సంబందిత సమస్యల పరిష్కారాని ప్రజలనుంచి స్వయంగా అధికారులు ధరఖాస్తులు స్వీకరించి పరిశీలించారు.
కరీంనగర్: పెద్దపల్లిలోని సివిల్ సప్లయ్ గోదాం నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం రవాణా చేస్తున్న వాహనంలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. దీనిపై విచారణ చేపట్టారు.
కరీంనగర్: తెలంగాణ కోసం ఢిల్లీలో చేపట్టిన దీక్షా శిబిరంలో పాల్గొన్న పెద్దపల్లి కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు దాడి చేయాటాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో రాస్తారోకో నిర్వహించారు
కరీంనగర్:జూలపల్లి మండలంలోని పెద్దపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తశీల్దారు వెంకటమాధరావు 50మొక్కలు నాటారు. విద్యార్థులు చిన్ననాటినుండే పర్యావరణంపై అవగాహ కల్పించాలన్నారు. విద్యార్థికొక మొక్కను పెంచే బాధ్యతను అప్పగించాలన్నారు.