ఆదిలాబాద్

మర్పడగ మల్లికార్జున క్షేత్రంలో అద్భుత దృశ్యం

కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 22 : సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని మర్పడగా  గ్రామంలోని శ్రీ విజయ దుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో …

పశువులకు లంపు వ్యాధికి టీకాలు.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి. దౌలతాబాద్ మండల పరిధిలో మహమ్మద్ షాపూర్ గ్రామంలో పశువులకు లంపు వ్యాధికి ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, సర్పంచ్ …

ప్రైవేటు పాఠశాలల దీటుగా ప్రభుత్వ పాఠశాలలు.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి.  దౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో శనివారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు …

కొండమల్లేపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దూదిపాల రేఖా రెడ్డి

కొండమల్లేపల్లి అక్టోబర్ 22 (జనం సాక్షి) : మండల కేంద్రంలోని శనివారం కొండమల్లేపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దూదిపాల …

ఏజెన్సీలో తన పంజాను జూలిపిస్తున్న లంపి వైరస్

పదుల సంఖ్యలో వైరస్ సోకిన పశువులు అటుగా కంటికి కానరాని పశు వైద్యులు అది వైరస్ అని రిపోర్టర్ చెప్పేదాకా తెలియని పరిస్థితి గంగారం అక్టోబర్ 22 …

రాజంపేట్ పిఎస్ లో పోలీసులు అమరవీరుల సంస్కరణ దినం ఘనంగా నిర్వహించారు…

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 21 రాజంపేట్ మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఎస్సై రాజు పోలీస్ అమరవీరుల స్థూపం …

*గుడుంబా పట్టివేత*

*ఆరులీటర్ల గుడుంబా స్వాధీనం* *పలిమెల, అక్టోబర్ 21 (జనంసాక్షి)* మండలంలోని సర్వాయిపేట గ్రామంలో ప్రభుత్వ నిషేదిత గుడుంబాను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. సర్వాయిపేట …

చిరుత పులి చర్మం కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్

బైకు మూడు సెల్ ఫోన్లు మూడు వేల రూపాయలు స్వాధీనం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి భూపాలపల్లి బ్యూరో అక్టోబర్ 21 (జనంసాక్షి): చత్తీస్గడ్ …

తెరాస( బి ఆర్ ఎస్ ) ఎస్ సి సెల్ మండల అధ్యక్షుడిగా బత్తిని శాంతి కుమార్,

 ఖానాపురం అక్టోబర్ 21జనం సాక్షి  తెరాస( బి ఆర్ ఎస్ ) ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఎన్నిక శుక్రవారం ఎన్నుకున్నారు. నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ …

సొసైటీ ఉద్యోగిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

 ఖానాపురం అక్టోబర్ 21జనం సాక్షి  మండలంలోని  అశోకనగర్ గ్రామానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  ఉద్యోగి మోకాళ్ల వెంకటేశ్వర్లు గత కొన్ని రోజులుగా   అనారోగ్యంతో బాధపడుతుండగా …