ఆదిలాబాద్

కరెంటు కోతల వల్ల ఇబ్బందులెన్నో..ప్రశ్నార్ధకంగా మారిన పరిశ్రమల భవిత

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14: వెనుకబడిన జిల్లా అయినా అదిలాబాద్‌లో కరెంటు కోతల వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న పరిశ్రమలు …

పురుగుల మందు తాగి యువకుడు మృతి

ఇచ్చోడ : అదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం సిరికోండ గ్రామంలో అర్‌. శ్రీకాంత్‌ (22) అనే యువకుడు తన ఇంట్లోనే పురుగుల మందు తాగి బుధవారం మృతి …

భూపంపిణీలో అక్రమాలపై విచారణ జరపాలి

కాగజ్‌నగర్‌ : అరోవిడత భూపంపిణీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలంటూ సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రెవేన్యూ శాఖ …

అర్యవైశ్యసంఘం అధ్వర్యంలో ప్రీత్‌ మిలన్‌

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని అర్యవైశ్య సంఘం అధ్వర్యంలో దీపావళి ప్రీత్‌ మిలన్‌ నిర్వహించారు . ఈ సమావేశానికి ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, అర్యవైశ్య సంఘం సభ్యులు హజరయ్యరు. …

ఏడుకు చేరిన మృతుల సంఖ్య

దిలావర్‌పూర్‌ : నిర్మల్‌ బైంస జాతీయ రహదారిపై అదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. అటో, లారీ ఢీకోన్న ప్రమాదంలో 12 మంది …

ప్రభుత్వాన్ని నిలదీస్తేనే సమస్యల పరిష్కారం : కృష్ణమాదిగ

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : ప్రభుత్వాన్ని నిలదీస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వృద్ధులు, వితంతువుల సమస్యల పరిష్కారం కోసం …

అభివృద్ధి పనులకు రూ.232 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లాలో మారుమూల గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు  232 కోట్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. తీవ్రవాద ప్రవాహిత ప్రాంత …

1041వ రోజుకు చేరిన దీక్ష

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : తెలంగాణ రాష్ట్ర విషయంలో నాయకులను, పార్టీలను ప్రతి ఒక్కరు నిలదీయాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన …

ద్వంద్వ విధానాల వల్లే నష్టం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 :కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద విధానాల వల్ల ప్రజలు నష్టపోతున్నా రని తెలుగుదేశం నాయకులు, ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఆరోపించారు. ఆర్థిక, సామాజిక  …

మహాధర్నాకు తరలిరండి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో సామాన్య, కార్మిక వర్గాలను కష్టాల్లోకి నెట్టుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం  …