ఆదిలాబాద్

బాసరలో పెరిగిన రద్దీ

బాసర : కార్తీకమాసం సందర్బంగా బాసరలో సరస్వతీ దేవిని దర్శించుకోనేందుకు వస్తున్న భక్తుల రద్దీ ఎక్కువైంది. భక్తులంతా కార్తీక స్నానాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

బాధితులను అదుకుంటాం

బెజ్జూరు : మండలంలోని కర్చపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబాన్ని అదుకుంటామని సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య హమీ ఇచ్చారు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని …

ఇద్దరిపై కేసు నమోదు

బెజ్జూరు : మండలంలోని ఇప్పలగూడ గ్రామానికి చెందిన జగిడపల్లి సురేష్‌, మహేష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్‌కుమార్‌ తెలిపారు. అదే గ్రామానికి చెందిన తగరం గణపతి, …

‘ఉద్యమంలోకి రాని వారిని వెలి వేస్తాం’

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని పార్టీలను, నాయకులను వెలివేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు గురువారం …

గిరిజన పాఠశాలల్లో కుంటుపడిన విద్య

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ వ్యవహరిస్తున్న తీరు పట్ల గిరిజన విద్య కుంటుపడుతోందని డీటీఎఫ్‌, యూటీఎఫ్‌, టీఆర్‌టీయూ సంఘాలు ధ్వజమెత్తాయి. …

వేణుగోపాలచారిపైనే అందరి దృష్టి

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : మూడు దశాబ్దాల పాటు రాజకీయాలలో చక్రం తిప్పిన మాజీ కేంద్రమంత్రి, ముథోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాల చారి ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా …

బాబుల్‌ గూడలో గిరిజన రైతు మృతి

బాబుల్‌ గూడలో గిరిజన రైతు మృతి జైనూరు,(జనంసాక్షి) మండలంలోని గూడమామడ గ్రామపంచాయతీ పరిధిలోని బాబుల్‌ గూడ గ్రామానికి చెందిన ఆత్రం జంగు (48) గిరిజన రైతు ఆసుపత్రిలో …

తెలంగాణ సాధిస్తాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14: ప్రజల ఆకాంక్ష మేరకే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం …

జనాన్ని దోచుకునేందుకే..

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14 : రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేదని, కేవలం ప్రజల సొమ్మును దోచుకునే విధంగా పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆదిలాబాద్‌ ఎంపీ …

బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఎంఐఎం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14 : తమ స్వప్రయోజనాల కోసం ఎంఐఎం పార్టీ ప్రభుత్వాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాథ్‌ ఆరోపించారు. …