ఆదిలాబాద్

గడువు పొడిగింపు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 : జిల్లా ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుళ్ల భర్తీకి దరఖాస్తులు సమర్పించుకోవడానికి ఈ నెల 14వ తేదీవరకు గడువు పొడిగించినట్టు ఎక్సైజ్‌ శాఖ అధికారులు …

రిమ్స్‌లో సౌకర్యాలు ఏవీ? ప్రజలకు ఉపయోగపడని కళాశాల

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన రిమ్స్‌ కళాశాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. జిల్లాలో సుమారు 20 లక్షల …

ఉరివేసుకుని రైతు అత్మహత్య

ఉట్నూరు : మండలంలోని దంతనపలి ్ల గ్రామానికి చెందిన సామా జనార్థన్‌రెడ్డి (42) అనే రైతు ఇంట్లో ఉరి వేసుకుని అత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.రైతుకు భార్య …

ప్రేమించలేదని అమ్మాయి గొంతు కోశాడు

ఆదిలాబాద్‌ : తనను ప్రేమించలేదని ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే… జిల్లాలోని తిర్యాని మండలం గుండాలలో ఓ యువకుడు …

యువతి దారుణ హత్య

తిర్యాని: మండలం గుండాల గ్రామపంచాయితీ పరిదిలోని యాజుగూడ గ్రామానికి చెందిన కోవ ప్రమీల (18) అదే గ్రామానికి చెందిన అరుక శ్రీను గురువారం రాత్రి తన పంటచేనులోకి …

అవగాహన సదస్సు

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని బాలభారతి పాఠశాలలో జాతీయ న్యాయ విఝ్ఞాన దినోత్సవం సందర్బంగా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూరు కాగజ్‌నగర్‌ కోర్టు ఇన్‌చార్జీ న్యాయమూర్తి కె. …

సంతోష్‌కు కన్నీటి వీడ్కోలు

తనమడుగు : తెలంగాణ రాదేమోనన్న బెంగతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మృతి చెందిన విద్యార్థి సంతోష్‌కు ఈ రోజు ఉదయం తెలంగాణ వాదులు కన్నీటి వీడ్కోలు పలికారు. సంతోష్‌ …

తెలంగాణ కోసం జిల్లా యువకుడి అత్మహత్య

తలమడుగు :ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ఓ విద్యార్థి అత్మ బలిదానానికి పాల్పడిన సంఘటన బుధవారం తలమడుగులో చోటు చేసుకుంది. మండలంలోని కుచలాపూర్‌ గ్రామానికి చెందిన సంతోష్‌ …

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని సిర్పూర్‌ పేపరు మిల్లులో విద్యుత్‌ కోత

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని సిర్పూర్‌ పేపరు మిల్లులో విద్యుత్‌ కోత కారణంగా ఈ రోజు సాయంత్రం 6గంటలు నుంచి రాత్రి 10 గంటలు వరకు మిల్లులోని 4,5,6, …

అటో- లారీ ఢీ: నలుగురి మృతి

అదిలాబాద్‌ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. అసిఫాబాద్‌ మండలంలోని మోతుగూడ వద్ద అటో లారీ ఢీకోనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో …