ఆదిలాబాద్

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.

చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే. బెల్లంపల్లి, సెప్టెంబర్28,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లబ్ధిదారులకు పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన …

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి, సెప్టెంబర్28,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జనహిత …

బిజెపి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో పింఛన్లు 600

టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు 2016 ప్రజలకు సంక్షేమానికి ప్రభుత్వం కృషి జనంసాక్షి రాజంపేట్ సెప్టెంబర్ 27 రాజంపేట్ మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం లో కల్యాణ లక్ష్మి …

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఈరోజు అమ్మవారు శ్రీ పార్వతీదేవి గాను మరియు శాకాంబరీదేవి గాను భక్తులకు దర్శనమిచ్చాయి

    కొండమల్లేపల్లి  జనం సాక్షి: సెప్టెంబర్ 28   3 వ రోజు  దేవాలయం లో అత్యంత  అర్బాటంగా *దసరా శరన్నవరాత్రులు  భాగంగా ఉదయం  గం  …

ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటున్న బిజెపి

ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరెలు అర్హులందరికీ ఆసరా పెన్షన్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రేగొండ లో బతుకమ్మ చీరెలు, ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ రేగొండ …

బిజెపి జెండా ఆవిష్కరణ….

నియోజకవర్గ నాయకులు రఘువీరారెడ్డి.. చిలప్ చేడ్/సెప్టెంబర్ /జనంసాక్షి :- మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామంలో బుధవారం నాడు నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు రఘువీరారెడ్డి బిజెపి పార్టీ జెండా …

దళితులను అవమానపరిచిన మంత్రి అల్లోల క్షమాపణ చెప్పాలి…భాజాపా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు

  నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్28,జనంసాక్షి,,,  తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందిని  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు ఆరోపించారు. నర్సాపూర్ మండల కేంద్రంలో దళిత బందు …

మద్యానికి బానిసై యువకుని ఆత్మహత్య

ఎల్కతుర్తి సెప్టెంబర్ 28 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో మద్యానికి బానిసై యువకుని ఆత్మహత్య ఎల్కతుర్తి ఎస్సై పరమేష్ తెలిపిన వివరాల …

దుర్గామాత అందరిని చల్లగా చూడాలి

 తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 28:: దుర్గామాత అందరిని చల్లగా చూడాలని సమస్త ప్రజలను అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ప్రార్థించినట్లు రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ చైర్మన్ …

*బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు*

మద్దూర్ (జనంసాక్షి):నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో  మండల ప్రజా ప్రతినిధులు బతుకమ్మ చీరలు, మరియు ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. అనంతరం …