ఆదిలాబాద్

బెల్లంపల్లి సిఓఈ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.

– ప్రిన్సిపాల్ సైదులు. బెల్లంపల్లి, సెప్టెంబర్29,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని సిఓఈ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు మంజూరైనట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ …

దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు.

– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి, సెప్టెంబర్29,(జనంసాక్షి) దళితుల ఆర్థికాభివృద్ధికే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య …

అందని ఆసరా పెన్షన్…….

ఇబ్బందుల్లో వృద్ధులు వికలాంగులు వితంతువులు…… ***పెన్షన్ కార్డ్స్ పంపిణి చేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం……. ***ఇంకా విడుదల కాని పెన్షన్ డబ్బులు……. ***తెలంగాణ జనసమితి మండల అధ్యక్షులు …

మూఢనమ్మకాల పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

కొత్తగూడ సెప్టెంబర్ 29 జనంసాక్షి:మంత్రాలు,చేతబడులంటూ మోసపోతున్న ఏజెన్సీ గ్రామీణులను చైతన్యవంతులను చెయ్యడానికి పోలీస్ శాఖ పూనుకుంది.కొత్తగూడ మండలం క్రిష్టపురం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు శాస్త్రీయ …

ఆడపడుచులకు చిరుకానుక బతుకమ్మ చీరలు. పండుగ వాతావరణం లో బతుకమ్మ చీరల పంపిణీ.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ రేషన్ షాపులో 9,10,11,12,28 వార్డులకు సంబంధించిన మహిళలకు గురువారం …

సమస్యలు పరిష్కరించాలని బ్రతుకమ్మ ఆడిన విఆర్ఏలు

  జనం సాక్షి, చెన్నరావు పేట తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె 67వ రోజున నర్సంపేట డివిజన్లో మండలాల వీఆర్ఏలు 200 మంది వీఆర్ఏలతో నర్సంపేటలోని …

రాస్తారోకో నిర్వహిస్తున్న భగత్వీడు వాసులు.

కూసుమంచి సెప్టెంబర్ 29 (జనం సాక్షి): మండలంలోని భగత్వీడు తాండాలో గత సంవత్సర కాలం పాటు బాణామతితో గ్రామ వాసులను భయపెడుతున్న సంఘటనలను పోలీసుల దృష్టికి తీసుకు …

దహన సంస్కారాలకుచేయూత

అభినందనలు తెలిపిన పుర జనులు రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆర్.కే.4 గడ్డ శాంతి నగర్ నివాసి కోట పార్వతి గత కొంత కాలంగా డెంగ్యూ వల్ల …

ఉచిత కంటి అద్దాల పంపిణీ

రామారెడ్డి  సెప్టెంబర్  29  ( జనంసాక్షీ )  : కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మధన్ మోహన్ ట్రస్ట్ సభ్యులు గురువారం తెలిపారు. …

రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన మండల పార్టీ అధ్యక్షుడు రణం.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 29, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలంలోని లింగయి పల్లి తాండ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం వాగ్య అనే రైతు ప్రమాదవశత్తు పొలంలో …