కరీంనగర్

కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో పూర్తి కానున్న తొలిదశ

ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయడంతో ప్రక్రియ విజయవంతం కరీంనగర్‌,జూలై30 (జనం సాక్షి) : కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం గోలివాడ వద్ద నిర్మించిన …

కెసిఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదు

బిజెపి నేత సుగుణాకర్ రావు. కరీంనగర్: 30 జూలై (జనం సాక్షి) కెసిఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని బిజెపి జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు …

నేరాల నియంత్రణకే కార్డెన్‌ సర్చ్‌

కమిషనర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు కరీంనగర్‌,జూలై25(జ‌నంసాక్షి):  నేరాల నియంత్రణ కోసమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌  కమలాసన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని కోతి రాంపూర్‌ హనుమాన్‌నగర్‌లో పోలీసులు నిర్భంద …

ప్రజాస్వామ్య విరుద్దంగా మున్సిపల్‌ చట్టం

విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోని సిఎం: కటకం కరీంనగర్‌,జూలై25(జ‌నంసాక్షి): కొత్త మునిసిపల్‌ చట్టం ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆరోపించారు. అన్ని …

కలహాలు,ఆర్థిక సమస్యలతో కుటుంబాలు ఛిద్రం

మిర్యాలగూడలో కుటుంబం ఆత్మహత్య జగిత్యాలలో కూతుళ్లతో కలసి బావిలో దూకిన తల్లి హైదరాబాద్‌,జులై24(జ‌నంసాక్షి): ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. చిన్న కారణాలతో మూకుమ్మడి ఆత్మహత్యలకు …

ప్రజలను మభ్యపెట్టడం మానుకోండి: శ్రీధర్‌ బాబు

కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు లక్షరూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి నేడు చేస్తున్నదేంటో ప్రజలకు తెలియదా అని మాజీమంత్రి శ్రీధర్‌ బాబు  ఎద్దేవా చేశారు. నాడు కాంగ్రెస్‌ …

నాటిన మొక్కలను సంరక్షించాలి

కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి):  తెలంగానాకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. హరితహారంలో మండలం గ్రామాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను …

ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

గోదావరిఖని,జూలై23(జ‌నంసాక్షి): స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యులతోపాటు సిబ్బంది సమయపాలన, ఆస్పత్రిలోని సమస్యలను ఆయన పరిశీలించారు. …

ముంపు గ్రామానికి పరిహారం చెల్లించరా?

అనుపురం గ్రామస్థుల ఆందోళన సిరిసిల్ల,జూలై 23(జ‌నంసాక్షి): మధ్యమానేరు ముంపుగ్రామస్థుల కష్టాలు తీరడం లేదు. వారి పరిహారం ఇంకా పరిహాసంగానే మిగిలింది. పదిసంవత్సరాల నుంచి ఇంటి పరిహారం రాలేదని …

పాడిగేదెల పథకంపై రైతుల్లో అనాసక్తి

ముందుకు రాలేకపోతున్న పాడిరైతులు జగిత్యాల,జూలై23(జ‌నంసాక్షి):  పాడిగేదెల పథకం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. పాడిగేదెల ధర అధికంగా ఉండటంతోనే రైతులు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాడి రైతులకు …