కరీంనగర్

కేసీఆర్‌.. జగన్‌నుచూసి నేర్చుకో

– ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు హావిూలు గుర్తుకొస్తాయి – కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాల, జులై22(జ‌నంసాక్షి) : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, …

సిరిసిల్ల,వేములవాడలపై బిజెపి నజర్‌

గెలుపు గుర్రాల కోసం నేతల కసరత్తు మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేలా యత్నాలు సిరిసిల్ల,జూలై22(జ‌నంసాక్షి): మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టు సాధించాలని బిజెపి భావిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సిరిసిల్ల, …

ప్రాసిక్యూషన్‌ వైఫల్యం

– ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసు కొట్టివేత కరీంనగర్‌,జులై 15(జనంసాక్షి): కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన కెన్‌క్రెస్ట్‌ పాఠశాల యజమాని ప్రసాద్‌రావు ఆత్మహత్య కేసు విషయంలో ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డితో పాటు …

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి

గోదావరిఖని,జులై8(జ‌నంసాక్షి):గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోతన కాలనీ కోల్‌కారిడార్‌ రెడ్డి కాలనీలో రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా, తల్లీ కొడుకు పరిస్థితి …

డబుల్‌ ఇళ్ల హావిూలను నెరవేర్చని ప్రభుత్వం

జనగామ,జూన్‌7(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హావిూని నెరవేర్చలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జిల్లెల సిద్దారెడ్డి  ఆరోపించారు. రెండు పడక గదుల …

వ్యవసాయంలో రైతులకు మెళకువలు

గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్న అధికారులు సాగు ప్రణాళికకు అనుగుణంగా ఎరువులు,విత్తనాలు సిద్దం జనగామ,మే30(జ‌నంసాక్షి): జిల్లా ఆవిర్భావం తర్వాత జిల్లాకు కొత్తగా 39 మంది ఏఈవోలు నియామకం …

ఆ ముగ్గురిలో విజేత ఎవరో వీడనున్న సస్పెన్స్‌

గెలుపుపై వందశాతం ధీమాలో టిఆర్‌ఎస్‌ కరీంనగర్‌,మే22(జ‌నంసాక్షి): తెరాస పార్టీ తరపున రంగంలోకి దిగిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ ఆధిక్యతతో గెలుస్తారనే భావనలో గులాబీ శ్రేణులు ఉన్నాయి. ప్రభుత్వ …

27న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు

నేడు మరో విడత అధికారులకు శిక్షణ కరీంనగర్‌,మే20(జ‌నంసాక్షి): జిల్లాలో ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్‌ బాక్స్‌లను  స్ట్రాంగ్‌రూముల్లో భద్రపర్చారు. వీటిదగ్గర సిసి కెమెరాలు …

పక్కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు

సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు కరీంనగర్‌,మే20(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సూచించారు.  కౌంటింగ్‌ రోజు సిబ్బంది మొత్తం …

భూసమస్యల పరిష్కారానికి కృషి

జగిత్యాల,మే20(జ‌నంసాక్షి): అర్హులందరికీ పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ స్పష్టం చేశారు. అర్హులైన రైతులందరికీ పట్టా పాసు పుస్తకాలు తప్పనిసరిగా అందిస్తామన్నారు. గ్రామాల వారీగా భూసమస్యలను …