కరీంనగర్

ఏకగ్రీవాల్లోనూ మహిళలే అధికం

ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన అతివలు కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రభుత్వం అందించనున్న రూ.10లక్షల ప్రోత్సాహంతో పాటు ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల నుంచి అదనంగా అందే రూ.15లక్షల నిధుల కోసం …

ఆధార్‌తో భూరికార్డుల అనుసంధానం: కలెక్టర్‌

జగిత్యాల,జనవరి23(జ‌నంసాక్షి): క్రమబద్ధీకరించిన భూముల విషయంలో శ్రద్ధ చూపాలని ప్రతి ఒక్కరిని ఆధార్‌తో అనుసంధానించి వందశాతం దస్త్రాల పక్రియ పూర్తి చేయాలని కలెక్టర్డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు.ధరణిపై సవిూక్ష జరిపి …

ఓటరు చైతన్యంపై పోటీలు

జగిత్యాల,జనవరి19(జ‌నంసాక్షి):ఈనెల 25న జాతీ య ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వ హించినట్లు మండల విద్యాధికారి ఎం.నారాయణ తెలిపారు. ఓటరు చైతన్యంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు …

తొలివిడత ఎన్నికలకు రంగం సిద్దం

కరీంనగర్‌,జనవరి18(జ‌నంసాక్షి):జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహిస్తుండగా అన్ని మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పంచాయతీ అధికారి కె.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జిల్లాలో తొలివిడతలో నిర్వహించే 24 …

గోదావరిలో పుణ్యస్నానాలు

  ఆలయాల్లో ప్రత్యేక పూజలు ధర్మపురి/బాసర,జనవరి14(జ‌నంసాక్షి ) : పుష్య మాసం సందర్భంగా వద్ద గోదావరిలో అధిక సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. సంక్రమణ ప్రవేశం …

రైతు సంక్షేమంలో దేశానికి కెసిఆర్‌ ఆదర్శం

ఇతర రాష్ట్రాల్లో కూడా రైతుబంధు అమలు: ఎమ్మెల్యే జగిత్యాల,జనవరి5(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, కేంద్రం కూడా ఈ పథకాలను అమలు చేసే దిశగా …

దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ది పథకాలు

కరీంనగర్‌,జనవరి5(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో బృహత్తరమైన పథకాలు ప్రవేశపెట్టి ఏ ప్రభుత్వమూ ఎన్నడూ చేయని అభివృద్ధిని సిఎం కెసిఆర్‌  చేసి చూపుతున్నారని ధర్మపురి ఎమ్మెల్యే …

ఏకగ్రీవాలపై దృష్టిపెట్టండి 

– ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల వస్తాయి – అవి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల నిధుల నుంచే ఇస్తాం – టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు – కేసీఆర్‌ …

ఫుడ్‌ పాయిజన్‌ తో బాలుడు మృతి

పెద్దపల్లి,జనవరి3(జ‌నంసాక్షి): విషతుల్యమైన ఆహరం తీసుకోవడంతో బాలుడు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డుకు చెందిన రుషిక్‌ (3) అనే బాలుడు …

ఎన్నికలపై మండలాల పీవో, ఏపీలకు శిక్షణ

జగిత్యాల,జనవరి3(జ‌నంసాక్షి):రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకడ్బందీ చర్యలు చేపట్టారు. మండలాల ఎన్నికల పీవో, ఏపీ వోలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ …